సూర్యోపాసనలు -మాఘ మాసము - 2020
శ్రీ వికారినామ సంవత్సరము మాఘమాసము ది: 25-01-2020వ
శ్రీ వికారినామ సంవత్సరము మాఘమాసము ది: 25-01-2020వ తేది నుండి ది: 23-02-2020వ తేది వరకు క్రింది తెలిపిన తేదిలలో శ్రీ అమ్మవారి దేవస్థానము నందు సుర్యోపాసనలు మాఘ మాసములో వచ్చు ఆదివారములు, రధ సప్తమి, ఏకాదశిలు, పూర్ణిమ దినముల యందు మొత్తం 9 రోజులలో అరుణ పారాయణసౌరము, సూర్య నమస్కారములు, సూర్యుని జపములు శ్రీ మల్లిఖార్జున మహామండపము 6వ అంతస్తు నందు జరుగును.
సం. తేది వారం తిధి
1. 26-01-2020 మాఘ ఆదివారం మాఘశుద్ధ విధియ,
2. 01-02-2020 శనివారం రధ సప్తమి,
3. 02-02-2020 మాఘ ఆదివారం శుద్ధ అష్టమి,
4. 05-02-2020 బుధవారం శుద్ధ ఏకాదశి,
5. 09-02-2020 మాఘ ఆదివారం శుద్ధ పూర్ణిమ,
6. 16-02-2020 మాఘ ఆదివారం బహుళ అష్టమి,
7. 19-02-2020 బుధవారం బహుళ ఏకాదశి,
8. 21-02-2020 శుక్రవారం త్రయోదశి మహాశివరాత్రి,
9. 23-02-2020 మాఘ ఆదివారం అమావాస్య
వేదిక: శ్రీ మల్లిఖార్జున మహామండపము 6వ అంతస్తు నందు,
సమయము: ఉ|| 8:00 గం.ల నుండి
సేవా రుసుము(1 టిక్కెట్): రూ. 1,000/-లు (దంపతులకు)
ప్రసాదములు:
1. శ్రీ చక్రార్చన లడ్డు - 1 నెం.
2. శేష వస్త్రము - 1 నెం.
3. రవిక - 1 నెం.
4. గోధుమ పొంగలి - 100 గ్రా.
శ్రీ అమ్మవారి సేవలో.....
శ్రీ యం.వి.సురేష్ బాబు
కార్యనిర్వహణాధికారి
|
ఆర్ద్రోత్సవం - శ్రీ శివకామ సుందరీ నటరాజ స్వామి వార్ల కళ్యాణోత్సవము - 2019
శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం, ఇంద్ర
శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం, ఇంద్రకీలాద్రి, విజయవాడ నందు ఉపాలయములోని “ శ్రీ శివకామ సుందరీ సమేత నటరాజ స్వామి వార్లకు ఆర్ద్రోత్సవ కళ్యాణోత్సవము ది.08-01-2020 నుండి ది.10-01-2020 వరకు జరుగు సందర్భంగా ఈ క్రింద తెలిపిన కార్యక్రమములు జరుపబడును.
ది.08-01-2020( బుధవారము) :
- ఉదయం 08-30 నిం.లకు శ్రీ శివ కామ సుందరీ సమేత నటరాజ స్వామి వార్లకు మంగళ స్నానములు, వధూవరులుగా అలంకరణ.
- సాయంత్రము గం.03-00 లకు – అంకురార్పణ, మంటపారాధన, అగ్ని ప్రతిష్ఠాపన, బలిహరణ.
ది.09-01-2020( గురువారము) :
- ఉదయం గం.08-00ల నుండి గం. 11-00ల వరకు మూల మంత్ర హవనములు, బలిహరణ, ఔపాసన, మంటప పూజ. సాయంత్రము గం.04-30 ల నుండి గం.06-30 ల వరకు మూల మంత్ర హవనములు,బలిహరణ, ఔపాసన, మంటప పూజ.
- రాత్రి గం.08-00ల నుండి గం. 10-30ల వరకు శ్రీ శివకామ సుందరీ సమేత శ్రీ నటరాజ స్వామివారి దివ్య కళ్యాణోత్సవము జరుగును.
- రాత్రి గం.10-30ల నుండి గం. 12-30ల వరకు శ్రీ నటరాజ స్వామివారికి ఆర్ద్రోత్సవము (అభిషేకము, అన్నాభిషేకము).
ది.10-01-2020( శుక్రవారము) :
- ఉదయం గం.08-30ల నుండి మూల మంత్ర హవనములు, బలిహరణ. ఉదయం గం.10-00 లకు పూర్ణాహుతి.
- సాయంత్రము గం.04.30 నిం.లకు ఉత్సవమూర్తుల నగరోత్సవము జరుగును.
గమనిక:
కళ్యాణము టిక్కెట్ 1 కి రూ.516/- లుగా నిర్ణయించడమైనది. శ్రీ శివకామ సుందరీ నటరాజ స్వామి వార్ల కళ్యాణోత్సవము టికెట్లు దేవస్థానము లోని ఆర్జిత సేవా కౌంటరు నందు కానీ, online ద్వారా www.kanakadurgamma.org వెబ్ సైటు ద్వారాను, మొబైల్ యాప్(ఆండ్రాయిడ్ ప్లే స్టోర్) kanakadurgamma ద్వారా కానీ, మీ –సేవ ద్వారా కానీ పొందవచ్చునని తెలియజేయడమైనది.
శ్రీ అమ్మవారి సేవలో.....
శ్రీ యం.వి.సురేష్ బాబు
కార్యనిర్వహణాధికారి
|
దేవస్థానమునకు RO ప్యూరిఫైడ్ వాటర్ ప్లాంట్ అందజేత
ఈరోజు కర్నాటక రాష్ట్రం బెంగళూర్ కు చెందిన దాతలు
ఈరోజు కర్నాటక రాష్ట్రం బెంగళూర్ కు చెందిన దాతలు శ్రీ గాలి లక్ష్మీ వెంకట సుబ్రహ్మణ్యం, మయూరి దంపతులు శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల భక్తుల సౌకర్యార్థం దేవస్థానమునకు విరాళముగా అందజేసిన సుమారు 1 లక్ష 50 వేలు విలువచేసే RO ప్యూరిఫైడ్ వాటర్ ప్లాంట్ ను ఘాట్ రోడ్ ప్రారంభములో ఉన్న టోల్ గేటు వద్ద ఏర్పాటు చేయడమైనది. ఈ వాటర్ ప్లాంటును ఈరోజు అనగా ది.16 - 11 - 2019 న అర్చకుల మంత్రోచ్ఛారణల మధ్య పూజలు నిర్వహించిన అనంతరం ఆలయ కార్యనిర్వహణాధికారి శ్రీ M.V. సురేష్ బాబు గారి చేతుల మీదుగా ప్రారంభించడం జరిగినది. ఈ వాటర్ ప్లాంట్ స్టోరేజ్ సామర్థ్యము ఒక వెయ్యి లీటర్లు, మరియు ప్యూరిఫైయర్ సామర్థ్యం గంటకు 250 లీటర్లు అని దేవస్థానం అధికారులు తెలిపినారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణాధికారి వారితోపాటు దాతలు, ఆలయ కార్యనిర్వాహక ఇంజనీరు శ్రీ డివి భాస్కర్ గారు, ఆలయ ఉప కార్యనిర్వహక ఇంజనీరింగ్ వారు, సహాయ కార్యనిర్వాహక ఇంజనీరు వారు మరియు ఇతర ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.
|
ది.26-12-2019 - బహుళ అమావాస్య కేతుగ్రస్త పాక్షిక సూర్యగ్రహణము
ది.26-12-2019 వ తేది గురువారము బహుళ అమావాస్య ఉ
ది.26-12-2019 వ తేది గురువారము బహుళ అమావాస్య ఉదయం కేతుగ్రస్త పాక్షిక సూర్యగ్రహణము సంబవించుచున్నదని, గ్రహణం సంభవించు సమయము ఉ. 08.11 ని.లు మరియు గ్రహణ మోక్ష కాలము ఉ.11.20 ని. అని ఆలయ వైదిక కమిటీ వారు తెలిపియున్నారు. కావున ఆగమ శాస్త్ర ప్రకారము దేవాలయము ది.26-12-2019 వ తేదీ గురువారము సాయంత్రము గం.04.00 లకు శ్రీ అమ్మవారికి స్నాపనాభిషేకము చేసిన అనంతరము దర్శనము కల్పించబడునని తెలియజేయడమైనది.
సూర్య గ్రహణం సంభవించిన సందర్భంగా నిన్న అనగా ది.25-12-2019 రాత్రి గం.9.30 నిం.లకు ఆలయ వైదిక కమిటీ సభ్యులు ఆధ్వర్యంలో శ్రీ కనకదుర్గ అమ్మవారి ఆలయం తో పాటు ఉపాలయాలు తలుపులు మూసివేయడం జరిగినది. మరలా గ్రహణానంతరము ది.26-12-2019 సాయంత్రము 05 గం.ల సమయములో ఆలయ కార్యనిర్వహణాధికారి శ్రీ ఎం.వి.సురేష్ బాబు గారి సమక్షములో భక్తులకు శ్రీ కనకదుర్గ అమ్మవారి సర్వదర్శనము కల్పించడము జరిగినది. భక్తులు క్యూ లైన్లో వేచి యుండి గ్రహణానంతరము ఆలయము తెరచి, అమ్మవారి దర్శనము ప్రారంభించిన తరువాత “జై దుర్గా భవానీ ” అను అమ్మవారి నామ స్మరణలతో, జయ జయ ధ్వానాలతో అమ్మవారిని దర్శించుకున్నారు.
|
అమ్మవారిని దర్శించుకున్న కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ కార్యదర్శి
ది.08-11-2019న గౌరవనీయులైన కేంద్ర ఉక్కు మంత్రిత్వ
ది.08-11-2019న గౌరవనీయులైన కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ కార్యదర్శి శ్రీ బినొయ్ కుమార్, ఐఏఎస్ గారు శ్రీ అమ్మవారి ఆలయమునకు విచ్చేయగా ఆలయ కార్యనిర్వహణాధికారి శ్రీ ఎం.వి.సురేష్ బాబు గారు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. శ్రీ బినొయ్ కుమార్, ఐఏఎస్ గారు శ్రీ అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీ అమ్మవారి దర్శనానంతరం వీరికి వేదపండితులు వేద ఆశీర్వచనము చేయగా ఆలయ కార్యనిర్వహణాధికారి శ్రీ ఎం.వి.సురేష్ బాబు గారు అమ్మవారి ప్రసాదములు, చిత్రపటము అందజేసినారు.
|
భవానీ దీక్ష మహోత్సవముల(2019) గోడపత్రికలు మరియు కరపత్రముల ఆవిష్కరణ
ది.30-10-2019 న సాయంత్రము 05.00 గం.లకు బ్రాహ్మనవ
ది.30-10-2019 న సాయంత్రము 05.00 గం.లకు బ్రాహ్మనవీది, జమ్మిదొడ్డి లోని దేవస్థానము యొక్క పరిపాలనా కార్యాలయము నందలి మీటింగ్ హాలు నందు జరిగిన సమావేశము నందు భవానీ దీక్ష మహోత్సవముల గోడపత్రికలు(Wall Posters) మరియు కరపత్రములు(Pomplets) ను గౌరవనీయులైన రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రివర్యులు శ్రీ వెల్లంపల్లి శ్రీనివాస రావు గారి చేతుల మీదుగా ఆవిష్కరించడము జరిగినది. ఈ కార్యక్రమము నందు గౌరవ విజయవాడ సెంట్రల్ శాసనసభ్యులు శ్రీ మల్లాది విష్ణు గారు మరియు ఆలయ కార్యనిర్వహణాధికారి శ్రీ ఎం.వి. సురేష్ బాబు గారు, ఆలయ కార్యనిర్వాహక ఇంజినీరు శ్రీ డి.వి.భాస్కర్ గారు, ఆలయ సహాయ కార్యనిర్వహనాధికారులు, పర్యవేక్షకులు, పౌరసంబందాల అధికారి వారు మరియు ఇతర దేవస్థాన సిబ్బంది పాల్గొన్నారు.
భవానీ దీక్ష మహోత్సవముల గోడపత్రికలు(Wall Posters) మరియు కరపత్రములు(Pomplets) ను ఆవిష్కరించిన అనంతరము గౌరవనీయులైన దేవాదాయ శాఖ మంత్రివర్యులు శ్రీ వెల్లంపల్లి శ్రీనివాస రావు గారు మాట్లాడుతూ అన్నిశాఖల అధికారుల సమన్వయముతో దసరా మహోత్సవములు ఘనముగా నిర్వహించామని, అదే విధముగా రానున్న అమ్మవారి భవానీ దీక్షలు లో కూడా భక్తులకు అమ్మవారి దర్శనము, ఇరుముడి, హోమగుండం, ప్రసాదాల నిర్వహణ తదితర కార్యక్రమములు అన్నియూ అన్ని శాఖల అధికారుల సమన్వయముతో భక్తులకు ఎటువంటి అసౌకర్యము, ఇబ్బందులు కలగకుండా అన్ని సౌకర్యాలతో భవానీ దీక్ష మహోత్సవములు నిర్వహించనున్నట్లు తెలిపి, ప్రజలందరి పై అమ్మవారి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.
అనంతరము శ్రీయుత కార్యనిర్వహణాధికారి శ్రీ ఎం.వి.సురేష్ బాబు వారు భవానీ దీక్షా మహోత్సవముల సమయములను తెలిపారు.
- మండల దీక్షాదారణ ప్రారంభము : ది.08-11-2019 నుండి ది.12-11-2019 వరకు(కార్తీక శుద్ధ ఏకాదశి నుండి కార్తీక శుద్ధ పౌర్ణమి వరకు)
- అర్ధ మండల దీక్షాదారణ ప్రారంభము : ది.28-11-2019 నుండి ది.01-12-2019 వరకు
- కలశ జ్యోతి ఉత్సవము : ది.11-12-2019 పూర్ణిమ (రాత్రి)
- భవానీ దీక్షా విరమణలు ప్రారంభము: ది.18-12-2019 నుండి ది.22-12-2019 వరకు
ది. 11-12-2019 పూర్ణిమ రోజు సాయంత్రం నుండి జరుగు కలశజ్యోతి కార్యక్రమము సత్యనారాయణపురం లోని రామకోటి శివరామ క్షేత్రం నుండి సాయంత్రం 06 గం.లకు ప్రారంభమగునని, వివిధ ప్రాంతములనుండి జ్యోతులు తెచ్చు భక్తులు రాత్రి 11 గం.ల లోపు జ్యోతులు సమర్పించవలెనని కోరారు. భవాని దీక్ష విరమణల సందర్భముగా దుర్ఘా ఘాట్, పద్మావతి ఘాట్, సీతమ్మవారి పాదాలు నందు భక్తులకు స్నానాలు చేయుటకు ఏర్పాట్లు చేసామని, గత సంవత్సరము వాలే VMC నకు ఎదురుగా కేశఖండన శాల ఏర్పాటు చేస్తునట్లు తెలిపారు. భక్తుల కోరిక మేరకు భవానీ దీక్షల Pomplets మరియు Wall పోస్టర్స్ తయారు చేశామని, ఆసక్తి గల గురుభవానీ లు సంప్రదించిన యెడల వారికి అందజేయుదమని తెలిపారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యము కలగకుండా అన్ని శాఖల సమన్వయముతో ఏర్పాట్లు చేస్తున్నామని, భవానీదారులకు అరిటాకు నందు భోజన ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు.
అనంతరము గౌరవనీయులైన విజయవాడ సెంట్రల్ శాసనసభ్యులు శ్రీ మల్లాది విష్ణు గారు మాట్లాడుతూ అన్నిశాఖల అధికారుల సమన్వయముతో దసరా మహోత్సవములు ఘనముగా నిర్వహించామని, అదే విధముగా రానున్న అమ్మవారి భవానీ దీక్షలు లో కూడా భక్తులకుఎటువంటి అసౌకర్యము కలగకుండా అన్ని శాఖల అధికారుల సమన్వయముతో అన్ని ఏర్పాట్లు పకడ్భందీగా చేసి భవానీ దీక్ష మహోత్సవములు నిర్వహించనున్నట్లు తెలిపారు.
|
అమ్మ వారి అలంకరణ నిమిత్తం 110 గ్రాముల బంగారు చైన్ అందజేత
ది.17-10-2019న విజయవాడ మారుతీ నగర్ రోడ్ నెం.6 కు
ది.17-10-2019న విజయవాడ మారుతీ నగర్ రోడ్ నెం.6 కు చెందినటువంటి దాతలు శ్రీ శ్రీనివాస్ నరేంద్ర దంపతుల వారు ఆలయ కార్యనిర్వహణాధికారి శ్రీ ఎం వి సురేష్ బాబు గారిని కలిసి అమ్మ వారికి అలంకరణ నిమిత్తం చేయించిన 110 గ్రాముల(పూసలతో కలిపి) బరువు గల బంగారు చైన్ ను ఆలయ కార్యనిర్వహణాధికారి వారికి అందజేశారు. ఇందులో బంగారు సూత్రాలు -2, 4 నల్ల పూసలు, 2 ఎరుపు పూసలు, 2 ఎరుపు రాళ్ళు, నాన్ కోడు ఉన్నవి. దాతలకు శ్రీ అమ్మవారి దర్శనానంతరం వేద పండితులు వేద ఆశీర్వచనం చేయగా ఆలయ అధికారులు అమ్మవారి ప్రసాదములు, చిత్రపటం అందజేసినారు.
|
దసరా మహోత్సవములు - వేదసభ -2019
శ్రీ దుర్గామల్లెశ్వర స్వామివార్ల దేవస్థానము,ఇంద్ర
శ్రీ దుర్గామల్లెశ్వర స్వామివార్ల దేవస్థానము,ఇంద్రకీలాద్రి : ది.06-10-2019 న దసరా శరన్నవరాత్రుల్లో భాగంగా 8 వ రోజు తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ వై.వి. సుబ్బారెడ్డి గారు మహామండపము 6 వ అంతస్థులో నిర్వహించిన వేద విద్వత్సభ కార్యక్రమానికి ముఖ్యఅతిధిగా హాజరై అర్ఛకులకు, వేద పండితులకు పారితోషికాన్ని అందజేసారు. కార్యక్రమంలో రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ గారు, శాసనసభ్యులు మల్లాది విష్ణు గారు ,దేవాదాయ శాఖ అధికారులు, ఆలయ కార్యనిర్వహణాధికారి శ్రీ యం.వి. సురేష్ బాబు గారు తదితరులు పాల్గొన్నారు.
|
TTD తరపున అమ్మవారికి పట్టువస్త్రాల సమర్పణ
శ్రీ దుర్గామల్లెశ్వర స్వామివార్ల దేవస్థానము,ఇంద్ర
శ్రీ దుర్గామల్లెశ్వర స్వామివార్ల దేవస్థానము,ఇంద్రకీలాద్రి : దసరా శరన్నవరాత్రుల సందర్భముగా ది.06-10-2019 న గౌరవనీయులైన TTD చైర్మన్ శ్రీ YV సుబ్బారెడ్డి దంపతుల వారు అమ్మవారి ఆలయమునకు విచ్చేయగా ఆలయ కార్యనిర్వహణాధికారి వారు స్వాగతం పలికారు. అనంతరం TTD చైర్మన్ దంపతులు అమ్మవారి దర్శనము చేసుకొని అమ్మవారికి TTD తరుపున పట్టువస్త్రములు అందజేశారు. ఆలయ కార్యనిర్వహణాధికారి శ్రీ MV సురేష్ బాబు గారు అమ్మవారి ఆలయము తరుపున పట్టువస్త్రములు స్వీకరించారు. ఈ కార్యక్రమములో గౌరవనీయులైన దేవాదాయ శాఖ మంత్రివర్యులు శ్రీ వెల్లంపల్లి శ్రీనివాస్ గారు, సెంట్రల్ MLA శ్రీ మల్లాది విష్ణు గారు పాల్గొన్నారు.
అమ్మవారి దసరా శరన్నవరాత్రి ఉత్సవముల సందర్భముగా రాష్ట్రములోని ప్రముఖ ఆలయము ల నుండి అమ్మవారికి, స్వామివారికి పట్టువస్త్రములు సమర్పించడము ఆనవాయతీ గా వస్తున్నది.
|
అమ్మవారి దర్శనము చేసుకున్న గవర్నర్ దంపతులు
గౌరవనీయులైన రాష్ట్ర గవర్నర్ శ్రీ బిశ్వభూషణ్ హరిచం
గౌరవనీయులైన రాష్ట్ర గవర్నర్ శ్రీ బిశ్వభూషణ్ హరిచందన్ గారు మరియు వారి సతీమణి శ్రీమతి సుప్రవ హరిచందన్ గారు ది.01-10-2019 న అమ్మవారి ఆలయమునకు విచ్చేయగా ఆలయ కార్యనిర్వాహనాదికారి శ్రీ ఎం.వి.సురేష్ బాబు గారు స్వాగతం పలికారు. అనంతరం గవర్నర్ దంపతులు అమ్మవారిని దర్శనము చేసుకుని అర్చకుల సహాయముతో పూజలు నిర్వహించారు. అనంతరం వేదపండితులు గవర్నర్ దంపతుల వారిని ఆశీర్వదించగా కార్యనిర్వహణాధికారి వారు అమ్మవారి శేషవస్త్రము, ఫోటో, ప్రసాదములు అందజేశారు.
|
శ్రీ అమ్మవారి దర్శనానికి విచ్చేసిన ఫ్రాన్స్ దేశ ప్రతినిధులు
శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం, ఇంద్
శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం, ఇంద్రకీలాద్రి: ఈరోజు అనగా ది.26-09-2019 ఫ్రాన్స్ దేశానికి చెందిన ప్రతినిధులు శ్రీ అమ్మవారి దర్శనార్థం ఆలయమునకు విచ్చేశారు. శ్రీ అమ్మవారి దర్శనానంతరము వీరికి వేదపండితులు వేద ఆశీర్వచనము చేయగా ఆలయ కార్యనిర్వహణాధికారి శ్రీ ఎం.వి.సురేష్ బాబు వారు అమ్మవారి ప్రసాదములు అందజేసినారు.
|
గౌరవనీయులైన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి గారికి దసరా-2019 ఆహ్వాన పత్రిక అందజేత
శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్దానము,ఇంద
శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్దానము,ఇంద్రకీలాద్రి,విజయవాడ: దసరా మహోత్సవాలు-2019 సందర్భముగా దేవస్థానము నందు అత్యంత వైభవముగా నిర్వహించు శ్రీ అమ్మవారి దేవి శరన్నవరాత్రి ఉత్సవాలకు విచ్చేయవలసినదిగా ది.25-09-2019 న గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి గారిని కలిసి ఆహ్వాన పత్రిక ను అందజేసి గౌరవనీయులైన రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి శ్రీ వెల్లంపల్లి శ్రీనివాస రావు గారు, ఆలయ కార్యనిర్వహణాధికారి శ్రీ ఎం.వి.సురేష్ గారు, విజయవాడ సెంట్రల్ శాసనసభ్యులు శ్రీ మల్లాది విష్ణు గారు, ఆలయ స్థానాచార్యులు శ్రీ విష్ణుభట్ల శివప్రసాద శర్మ గారు, ఆలయ ప్రధానార్చకులు శ్రీ లింగంభోట్ల దుర్గాప్రసాద్ గారు మరియు శ్రీ కోట ప్రసాద్ గారు ఉత్సవాలకు ఆహ్వానించారు.
|
దుర్గా ఘాట్ నందు భక్తులు సౌకర్యార్థము సుమారు రూ.40,00,000/- లు విలువ జేయు Tensile Fabric షెడ్డు శంకుస్థాపన
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సహకార బ్యాంకు లిమిటెడ్ (APCO
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సహకార బ్యాంకు లిమిటెడ్ (APCOB) వారు దుర్గా ఘాట్ నందు అమ్మవారి భక్తులు సౌకర్యార్థము సుమారు రూ.40,00,000/- లు విలువ జేయు Tensile Fabric షెడ్డును పూర్తీ నిర్మాణ ఖర్చులతో నిర్మించుటకు స్వచ్చందముగా ముందుకు రాగా, ది.12-09-2019 ఉదయం 11.20 గం.ల సమయములో ఆలయ కార్యనిర్వహణాధికారి శ్రీ ఎం.వి.సురేష్ బాబు గారు మరియు APCOB బ్యాంకు అధికారులు పూజా కార్యక్రమాలు నిర్వహించి, టెంకాయ కొట్టి షెడ్డు నిర్మాణ శంకుస్థాపన చేశారు. అనంతరం ఆలయ కార్యనిర్వహణాధికారి శ్రీ ఎం.వి.సురేష్ బాబు గారు మాట్లాడుతూ అమ్మవారి భక్తుల సౌకర్యార్థము షెడ్డు నిర్మించుటకు APCOB బ్యాంకు వారు స్వచ్చందముగా ముందుకు రావడము హర్శనీయదగ్గ విషయమని, బ్యాంకు వారికి ధన్యవాదములు తెలిపి, సదరు షెడ్డు దసరా మహోత్సవాల లోపు పూర్తీ చేసి భక్తులకు అందుబాటులోకి తీసుకురావడానికి చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమములో ఆలయ కార్యనిర్వాహక ఇంజినీరు శ్రీ డి.వి.భాస్కర్ గారు, ఆలయ వైదిక కమిటీ సభ్యులు శ్రీ ఆర్.శ్రీనివాస శాస్త్రి గారు, ఆలయ ఉప కార్యనిర్వాహక ఇంజినీరు శ్రీ NVS రాజు గారు మరియు ఇతర ఇంజినీరింగ్ సిబ్బంది వారు పాల్గొన్నారు.
|
శ్రీ కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి వారికి పట్టువస్త్రములు సమర్పణ
17-09-2018 స్వయంభు శ్రీవరసిద్ధి వినాయక స్వామి,
17-09-2018 స్వయంభు శ్రీవరసిద్ధి వినాయక స్వామి, కాణిపాకo వారి బ్రహ్మోత్సవాలు పురస్కరించుకుని శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం, ఇంద్రకీలాద్రి, విజయవాడ తరఫున శ్రీయుత కార్యనిర్వహణాధికారి గారు శ్రీమతి వి. కోటేశ్వరమ్మ, IRS దంపతులు మరియు ఆలయ ప్రధాన అర్చకులు శ్రీ L.దుర్గాప్రసాద్ దంపతులు పట్టు వస్త్రములు సమర్పించటమైనది
|
శ్రీ అమ్మవారికి బంగారు తెలుపు పచ్చరాళ్ల గజలక్ష్మీ హారం బహూకరణ
06-09-2018 వ తేదీన అమ్మవారికి రెండవ బంగారు హారం
06-09-2018 వ తేదీన అమ్మవారికి రెండవ బంగారు హారం
శ్రీ వెంకట సుబ్రమణ్య ప్రసాదు, భార్య విజయ దంపతులు అమ్మవారి అలంకారము నిమిత్తము సమర్పించి యున్నారు.
సమర్పించిన దాత : శ్రీ వెంకట సుబ్రమణ్య ప్రసాదు, భార్య విజయ అడ్రస్ : నిజాం పేట రోడ్డు, హైదరాబాదు శ్రీ అమ్మవారికి అలంకారం నిమిత్తం సమర్పించిన బంగారు తెలుపు పచ్చరాళ్ల గజలక్ష్మీ హారం -1 (ఈ హారము తూకం అక్షరాలా నూట అరవై తొమ్మిది గ్రాములు మాత్రమే విలువ సుమారు 5 లక్షలు) వస్తువును స్వయముగా కార్యనిర్వహణాధికారి శ్రీమతి వి.కోటేశ్వరమ్మ గారికి విరాలముగా అందజేసినారు.
|
శ్రీ అమ్మవారికి బంగారు కమలం కాసుల హారం బహుకరుణ
06-09-2018 వ తేదీన అమ్మవారికి అలంకారము నిమిత్తం బ
06-09-2018 వ తేదీన అమ్మవారికి అలంకారము నిమిత్తం బంగారు కమలం కాసుల హారం శ్రీ వేణు శ్రీనివాసన్ గారు బహుకరించినారు. దాత వివరములు : శ్రీ వేణు శ్రీనివాసన్, క్లబ్ గేట్ రోడ్డు, ఆర్.ఏ.పురం, చెన్నై -600028. శ్రీ అమ్మవారికి అలంకారం నిమిత్తం సమర్పిఁచిన బంగారు కమలం కాసుల హారం -1 (ఈ హారమునకు 108 కమలం కాసులు ఉన్నవి. తూకం అక్షరాలా ఒక కేజీ నూట ఇరువై రెండు గ్రాములు మాత్రమే విలువ సుమారు 35 లక్షలు). 06-09-2018 వ రోజున తెల్లవారుజాము వస్తువును స్వయముగా కార్యనిర్వహణాధికారి శ్రీమతి వి.కోటేశ్వరమ్మ గారికి అందజేసినారు ఈ కార్యక్రమములో ఆలయ ప్రధాన అర్చకులు యల్.దుర్గాప్రసాదు గారు కూడా పాల్గొన్నారు.
|
VVIP visit-Hon'ble C M (Karnataka) visit on 31-08-2018
VVIP visit-Sri Kumar swamy, Honourable chief mini
VVIP visit-Sri Kumar swamy, Honourable chief minister
of Karnataka state visited Sri KanakaDurga Ammavari temple for Sri Ammavari Darshan on 31st August, 2018.
Devasthanam Executive Officer, Smt. V.Koteswaramma, IRS along with Trust board members honoured the Karnataka state Chief minister Sri Kumar swamy garu.
|
శ్రీ అమ్మవారి సాముహిక వరలక్ష్మి వ్రతము - ది.31-08-2018
శ్రావణమాసము సందర్బముగా శ్రీ దుర్గా మల్లేశ్వర స్వ
శ్రావణమాసము సందర్బముగా శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్దానము నందు శ్రీ విళంబి నామ సంవత్సరం ది.31-08-2018 . వైదిక కమిటీ వారు నిర్ణయించిన విధముగా చేయుట జరిగినది. కావున ది.31-08-2018 మహా మండపములో 6 వ అంతస్తు నందు మొదటి బ్యాచ్ ఉభయదాత రుసుము రూ.1500/- తీసుకున్న వార్కి సమయం ఉదయం 7 గంటల నుండి ప్రారంభమయి ఊ.8.30 గం.లకు ముగిసినది, రెండవ బ్యాచ్ ఉచితము అప్లీకేషన్ ఇచ్చినవార్కి సమయం ఉదయం 9-30 గంటల నుండి పూజ ప్రారంభమయినది. కార్యక్రమమునకు శ్రీయుత కార్యనిర్వహణాధికారి వారు శ్రీ మతి వి.కోటేశ్వరమ్మIRS గారు, మరియు, ధర్మకర్తల మండలి ఛైర్మన్ వారు మరియు సభ్యులు విచ్చేయున్నారు.
|
అర్చక సిబ్బందితో నూతన కార్యనిర్వహణాధికారి వారి సమావేశం
21-08-2018న శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల ద
21-08-2018న శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్దానములో మహా మండపములో 6 వ అంతస్తు నందు ఆలయ కార్యనిర్వహణాదికారి శ్రీమతి వి.కోటేశ్వరమ్మ గారు అర్చక సిబ్బంది వారితో ముందుగా పరిచయ కార్యక్రమము జరిగినది. తదుపరి నూతన వైదిక కమిటీ ఏర్పాటు మరియు ఎన్నిక జరిగినది. సదరు కమిటీని అర్చక సిబ్బంది అందరూ కలిసి ఆమోదము తెలిపినారు. ఇకపై వైదిక కమిటీ యందు 5 గురు వైదిక సిబ్బంది ఉందురు. 1) శ్రీ యల్.దుర్గా ప్రసాదు, ఆలయ ప్రధాన అర్చకులు 2) శ్రీ విష్ణుబొట్ల శివ ప్రసాదు, స్దాన చార్య, 3) వి.షణ్ముఖ శాస్త్రి, వేద పండితులు 4) శ్రీ కోట ప్రసాదు, ఉప ప్రధాన అర్చక 5) ఆర్. శ్రీనివాస శాస్త్రి గారు, ముఖ్య అర్చక. తదుపరి అర్చక సిబ్బందికి పలు సూచనలు ఇవ్వడమైనది. అర్చక స్వాములు అందరూ ఐకమత్యంతో మెలిగి విధులు పట్ల అలసత్వం వహించకుండా, శ్రీ అమ్మవారి దర్శనమునకు విచ్చేయు భక్తులకు ఎల్లప్పుడూ చిరు నవ్వుతో సేవలు అందించవలసినదిగానూ మరియు రాబోవు దసరా మహోత్సవములను దిగ్విజయముగా నిర్వహించుటకు తగు సూచలను ఇవ్వటమైనది. వారికి ఏ విధమైన సమస్యలు ఉన్న యెడల వెనువెంటనే పరిష్కరించుటకు కార్యనిర్వహణాధికారి వారు ఆమోదము. అర్చక సిబ్బంది విధులకు సమయానికి ఉండునట్లు ఆదేశాలు, ఇకపై ప్రధాన ఆలయము నందు అర్చక సిబ్బంది ఎరుపు వస్త్రములు, ఉపాలయముల యందు తెలుపు వస్త్రములు ధరించటకు ఆమోదము. దేవస్దానమునకు మరియు ప్రభుత్వమునకు మంచి పేరు తీసుకొని రావలసినదిగా కోరడమైనది. కార్యనిర్వహణాధికారి వారు చేసిన పత్రి సూచన పట్ల అర్చక సిబ్బంది హాలు నందు హార్షం వ్యక్తం చేసి ప్రతి ఒక్కరూ దేవస్ధానము ప్రతిష్ట పెంచుటకు కట్టుబడి ఉన్నట్లు తెలిపినారు.
|
పరిపాలనా సిబ్బంది తో కార్యనిర్వహణాధికారి వారి సమావేశము
ఈ రోజు(20-08-2018) శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వ
ఈ రోజు(20-08-2018) శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్దానములో మహా మండపములో 6 వ అంతస్తు నందు ఆలయ కార్యనిర్వహణాదికారి శ్రీమతి వి.కోటేశ్వరమ్మ గారు పరిపాలనా సిబ్బంది వారితో మిటింగ్ ఏర్పాటు చేసి తగు సూచనలు ఇవ్వడమైనది. సిబ్బంది అందరూ ఐకమత్యంతో మెలిగి విధులు పట్ల అలసత్వం వహించకుండా, శ్రీ అమ్మవారి దర్శనమునకు విచ్చేయు భక్తులకు ఎల్లప్పుడూ మెరుగైన సేవలు అందించవలసినదిగానూ మరియు రాబోవు దసరా మహోత్సవములను దిగ్విజయముగా నిర్వహించుటకు తగు సూచలను ఇవ్వటమైనది. దేవస్దానమునకు మరియు ప్రభుత్వమునకు మంచి పేరు తీసుకొని రావలసినదిగా కోరడమైనది.
|
అన్నదానము విభాగము ఏర్పాట్లు పరిశీలన
ఈ రోజు(20-08-2018) శ్రీ దుర్గా మళ్లేశ్వర స్వామి
ఈ రోజు(20-08-2018) శ్రీ దుర్గా మళ్లేశ్వర స్వామి వార్ల దేవస్దానము మహా మండపములో ఆలయ కార్యనిర్వహణాదికారి శ్రీమతి వి.కోటేశ్వరమ్మ గారు భక్తులతో కలిసి స్వయముగా అన్నప్రసాదము స్వీకరించి, భక్తులకు నిత్య అన్నదానము జరుగు విధానము పరిశీలించి భక్తులు మరియు సిబ్బందితో ముచ్చటించటమైనది. ఈ సంధర్బముగా అన్న ప్రసాదము స్వీకరించిన భక్తులు కార్యనిర్వహణాదికారి వారితో అన్నప్రసాద ఏర్పాట్లు పట్ల సంతృప్తి వ్యక్త పరిచినారు. అన్నదానము గుమస్తాలు మూర్తి, ప్రసాదు, పర్యవేక్షకులు శ్రీమతి హేమ దుర్గ మరియు వంట స్వాములు ఇతర సిబ్బంది వెంట ఉన్నారు.
|
నూతన కార్యనిర్వహణాధికారి శ్రీమతి వి.కోటేశ్వరమ్మ గారి నియామకం
శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్దానము, ఇం
శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్దానము, ఇంద్రకీలాద్రి, విజయవాడ ఆగస్టు నెల 17వ తేది శ్రావణ శుక్రవారము రోజు నూతన కార్యనిర్వహణాధికారి వారు శ్రీమతి వి.కోటేశ్వరమ్మ గారు ఉదయం 10-05’ని లకు మల్లిఖార్జున మహామండపము మీదుగా ముందుగా శివాలయము దర్శనము చేసుకొని తదుపరి శ్రీ అమ్మవారి దర్శనము చేసుకొని మహామండపము 7వ అంతస్తు నందు ఆఫీసులొ ఉదయం 11-05 ని’లకు విధులకు హాజరు అయినారు. ఈ సంధర్బముగా మీడియా మిత్రులతో మాట్లడుతూ శ్రీ అమ్మవారి ఆలయమునకు వచ్చిన ప్రతి ఒక్క భక్తుడు మంచి దర్శనము, ప్రసాదము స్వీకరించి నట్లు చర్యలు తీసుకోనబడునని, యావన్నంది సిబ్బంది సహాయ సకారములతో భక్తులకు అన్ని రకములు సౌకర్యములు,వసుతులు కల్పించుటకు కృషి చేయునని తెలిపినారు. ఈ సందర్బముగా తొలిరోజు సిబ్బంది పరిచయ కార్యక్రమము జరిగినది.
|
ఆషాడ సారె సమర్పణ 30-07-2018
30-07-2018 వ తేదీన 8 వ బ్యాచ్ ఆర్య వైశ్య అఫీసియల
30-07-2018 వ తేదీన 8 వ బ్యాచ్ ఆర్య వైశ్య అఫీసియల్ అండ్ ప్రోఫిసినల్ మహిళా విభాగము (AVOPA) విజయవాడ మహిళా విభాగ్ వారు శ్రీమతి అనాపాటి లక్ష్మి, శ్రీమతి మానేపల్లి లక్ష్మి కుమారి, శ్రీమతి పేర్ల సరోజినీ అధ్వర్యంలో (40మంది స్త్రీలు) ప్రత్యేక బృందముగా ఏర్పడి ఆషాడమాస సారెను శ్రీ అమ్మవారి పాత మెట్ల మార్గమును మహామండపము 7వ అంతస్తు మీదుగా వెళ్లి శ్రీ అమ్మవార్కి సారె సమర్పించినారు. శ్రీ అమ్మవారి ముఖ మండప దర్శనము ఏర్పాటు చేసినారు. వీరికి శ్రీయుత ధర్మకర్తల మండలి సభ్యులు జి.పద్మశేఖర్ మరియు ఆలయ pro S.Achutha Ramaiah గారు స్వాగతం పలికినారు.
|
Donation on 26-07-2018 by AP Vip Buuda Venkanna garu
26-07-2018 వ తేదీన శ్రీ బుద్ధా వెంకన్నగారు, ఆంధ్ర
26-07-2018 వ తేదీన శ్రీ బుద్ధా వెంకన్నగారు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విఫ్ చేతులు మీదుగా అల్లుడు రవీంద్ర, కూతురు ప్రత్యుష (మనుమరాలు చిన్నారి నాగ పవిత్ర అన్నప్రాసన సందర్బముగా) నగదు Rs.1,00,116/- అన్నదానమునకు ఆలయ చైర్మన్ శ్రీ గౌరంగబాబు, కార్యనిర్వహణాధికారి శ్రీమతి పద్మ గారి చేతికి విరాళముగా అందజేసినారు.
శ్రీ అమ్మవారికి నిత్య హారతి నిమిత్తము సమర్పించిన వెండి, నక్షత్ర హారతి (బరువు : రెండు కేజీల యాభై గ్రాములు మాత్రమే విలువ Rs.80,000/-) శ్రీ బుద్ధా వెంకన్న గారు, ప్రభుత్వ విఫ్ దంపతులు చేతులు మీదుగా బంధువు విద్యాసాగర్, కళ్యాణి పేరున ఆలయ చైర్మన్ శ్రీ గౌరంగబాబు మరియు సభ్యులు పద్మశేఖర్ గారి చేతికి విరాళముగా అందజేసినారు.
|
Donation on 26-07-2018 by AP Vip Buuda Venkanna garu
26-07-2018 వ తేదీన శ్రీ బుద్ధా వెంకన్నగారు, ఆంధ్ర
26-07-2018 వ తేదీన శ్రీ బుద్ధా వెంకన్నగారు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విఫ్ చేతులు మీదుగా అల్లుడు రవీంద్ర, కూతురు ప్రత్యుష (మనుమరాలు చిన్నారి నాగ పవిత్ర అన్నప్రాసన సందర్బముగా) నగదు Rs.1,00,116/- అన్నదానమునకు ఆలయ చైర్మన్ శ్రీ గౌరంగబాబు, కార్యనిర్వహణాధికారి శ్రీమతి పద్మ గారి చేతికి విరాళముగా అందజేసినారు.
శ్రీ అమ్మవారికి నిత్య హారతి నిమిత్తము సమర్పించిన వెండి, నక్షత్ర హారతి (బరువు : రెండు కేజీల యాభై గ్రాములు మాత్రమే విలువ Rs.80,000/-) శ్రీ బుద్ధా వెంకన్న గారు, ప్రభుత్వ విఫ్ దంపతులు చేతులు మీదుగా బంధువు విద్యాసాగర్, కళ్యాణి పేరున ఆలయ చైర్మన్ శ్రీ గౌరంగబాబు మరియు సభ్యులు పద్మశేఖర్ గారి చేతికి విరాళముగా అందజేసినారు.
|
Shakambari Devi donation-Rs.2,49,000
భక్తులకు 3 రోజులకు ఉచిత కదంబం ప్రసాదము పంచుటకు దా
భక్తులకు 3 రోజులకు ఉచిత కదంబం ప్రసాదము పంచుటకు దాతలు రూ -2,39,400/- విరాళము : శ్రీ భూపతి రాజు వారహ వెంకట సూర్య నారాయణ రాజు, ఇందుకూరి వెంకట రామ కృష్ణరాజు, మంతెన శ్రీనివాసరాజు హైదరాబాదు వార్లు ముగ్గురూ సంయుక్తముగా 3 రోజులకు కదంబం ప్రసాదము వితరణ నిమిత్తము - రూ -2,39,400/- చెల్లించినారు. (పోటో దిగి ఉండలేదు).
|
Donation of Vegetables- Shakambari devi Festival-2018
శ్రీ అమ్మవారికి శాకంబరీదేవి గా ప్రత్యేక అలంకరణ (ప
శ్రీ అమ్మవారికి శాకంబరీదేవి గా ప్రత్యేక అలంకరణ (పండ్లు, కాయగూరలు, ఆకుకూరలతో) చేయబడును. కావున అమ్మవారి అలంకరణకు కావలసిన కూరగాయలు నిమిత్తము విరాళములు అందజేసి శ్రీ అమ్మవారి కృపకు పాత్రులు కాగలరని కోరడమైనది.
ఈ రోజు 24-07-2018 దాతలు పేర్లు వివరములు
1. ధర్మకర్తల మండలి చైర్మన్ శ్రీ యలమంచిలి గౌరంగబాబు,
సభ్యులువెలగపూడిశంకరబాబు, బడేటిధర్మారావు ఇ.పెంచలయ్య, కోడెల.సూర్యలతాకుమారి, ఇ.సాంబశివరావు, శ్రీ గూడపాటి పద్మశేఖర్, సి.హెచ్.సాంబసుశీలదేవి, పామర్తివిజయ్ శేఖర్, వి.పల్లి పాప, సి.హెచ్.లక్ష్మి నరసింహారావు, బీరక పూర్ణ మల్లి రామ ప్రసాదు, వాసిరెడ్డి రామనాధం, పెద్దిరెడ్డి రాజ, యస్.యం.వి.యస్.ప్రకాశరావు(మోహన్), లింగంబొట్ల దుర్గా ప్రసాదు, (Ex-Offcio Trustee) వార్లు 53 రకములు కూరగాయలు -3 టన్నుల 200 కేజీలు మరియు ఆకుకూరలు 80 కేజీలు ఇవ్వడమైనది.
2. శ్రీ భూపతి రాజు వారహ వెంకట సూర్య నారాయణ రాజు, ఇందుకూరి వెంకట రామ కృష్ణరాజు, మంతెన శ్రీనివాసరాజు హైదరాబాదు వార్లు ముగ్గురూ సంయుక్తముగా 3 రోజులకు కదంబం ప్రసాదము వితరణ నిమిత్తము - రూ -2,39,400/- చెల్లించినారు.
3. యడ్లపల్లి గ్రామము రైతులు 75 మంది - కూరగాయలు అన్ని రకములు 7500 kg
4. యడ్లపల్లి గ్రామము రైతులు 20 మంది - నగదు రూ.6,523/-
5. సంగం జాగర్ల మూడి ౩౦ మంది - కూరగాయలు అన్ని రకములు 3500 kg
6. గుంటూరుబాబు మరియు
ఆకుకూరలసంఘం గుంటూరు - ఆకుకూరలు అన్ని రకములు 3000 kg
మరియు కరివేపాకు 70 kg.
7. శ్రీ వీరయ్య, మోడరన్ రైస్ మిల్, ఎనికెపాడు - బీరకాయలు 40 kg
8. శ్రీ సరోజినీ కుమారి - నిమ్మకాయలు 1400 No
9. శ్రీ L.Samba Siva Rao - కూరగాయలు అన్ని రకములు 25 kg
10. శ్రీ C.Gangadhara Rao - కూరగాయలు అన్ని రకములు 15 kg
11. శ్రీ Thota Chandraiah - కరివేపాకు 80 kg
12.శ్రీ M.Srinivasa Rao - కొత్తమీర, కరివేపాకు 40 kg
13.శ్రీ Ch.V.Bhanu Prasad - కరివేపాకు 10 kg
14.శ్రీ P.Samba Siva Rao - కరివేపాకు 4 kg
15.శ్రీ మూసునూరి శివాజీ - రూ.10,000/-
16.శ్రీ AP Civil Corporation H.O - కూరగాయలు అన్ని రకములు 1000 kg
17.శ్రీ B.V.Ramana kumar, IPS,
& Udaya Lakshmi IAS - కూరగాయలు అన్ని రకములు 300 kg
18.శ్రీ B.Surya Narayana, Dy.Secretary- కూరగాయలు అన్ని రకములు 250 kg
19. శ్రీ Sri Ganghadhara Rao, Assistant Secretary- కూరగాయలు అన్ని రకములు 250 kg
19.శ్రీ A.Mallikharjuna Rao, Section Officer- కూరగాయలు అన్ని రకములు 250 kg
20.శ్రీ Lakshmi Ganapathi, Vegitables- కూరగాయలు అన్ని రకములు 200 kg
|
Shaakambari devi festival on 25-07-2018 to 27-07-2018
శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్దానము, ఇం
శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్దానము, ఇంద్రకీలాద్రి, విజయవాడ నందు రేపటి నుండి శ్రీ విళంబి నామ సంవత్సర ఆషాడ శుద్ధ త్రయోదశి నుండి ఆషాడ పూర్ణిమ (గురుపూర్ణిమ) వరకు ది.25-07-2018 నుండి 27-07-2018 వరకు శ్రీ అమ్మవారి శాకంబరీ దేవి ఉత్సవము లోకకళ్యాణార్ధము జరుగును. గత సంవత్సరములో ఉత్సవములో ౩౦ టన్నులు కాయగూరలు ఉపయోగించడమైనది. భక్తులకు కదంబ ప్రసాదము వితరణ జరుగునని, పై 3 రోజులలో శ్రీ అమ్మవారి మూల స్వరూపమునకు మరియు మహామండపము 6 వ అంతస్తులో శ్రీ అమ్మవారికి శాకంబరీ దేవి గా ప్రత్యేక అలంకరణ (పండ్లు, కాయగూరలు, ఆకుకూరలతో) చేయబడును. కావున అమ్మవారి అలంకరణకు కావలసిన కూరగాయలు నిమిత్తము విరాళములు అందజేసి శ్రీ అమ్మవారి కృపకు పాత్రులు కాగలరని కోరడమైనది.
శాకంబరీ దేవి ఉత్సవము కార్యక్రమము వివరములు
ది: 25-07-2018 : ఆషాడ శుద్ధ త్రయోదశి – బుధవారము
ఉదయము 8-00 గం-విఘ్నేశ్వరపూజ, ఋత్వికువరుణ, కలశస్ధాపన, అగ్నిప్రతిష్టాపన. సాయత్రం 4-00 గంటల నుండి రాత్రి గం. 7-00 ల వరకు. మూల మంత్ర హవనములు, మండప పూజ, హారతి, మంత్ర పుష్పములు.
ది: 26-07-2018 : ఆషాడ శుద్ధ చతుర్దశి – గురువారము
ఉదయము 8-30ని.ల నుండి గం.11-00ల వరకు – చండి సప్త శతి హవణము, పారాయణ, మూలమంత్ర హవణములు.
సాయత్రం 4-00 గంటల నుండి రాత్రి గం. 7-00 ల వరకు. రుద్ర హోమము, మండప పూజ, నీరాజనము, మంత్ర పుష్పము.
ది: 27-07-2018 : ఆషాడ పూర్ణిమ – శుక్రవారము
ఉదయము 8-30ని.ల నుండి అంగ హోమములు, శాంతిక, పౌష్టిక హోమములు, జయాదులు, దిక్పాలిక బలులు, కూష్మాండ బలి, ఉదయం.గం.11-30లకు–మహా పూర్ణాహుతి, కలశోద్వాసన, దేవతా మార్జనము, వేదాశీర్వచానము. చంద్ర గ్రహణము సందర్బముగా ఆలయము మధ్యాహ్నం 3 గంటలకు మూసివేసి తిరిగి మరుసటి రోజు ది.28-07-18 శనివారము ఉదయము 10 గంటలకు భక్తులకు దర్శనము పున: ప్రారంభము అగును అని తెలియజేసినారు.
|
Saraswathi yagam on 25-07-2018
శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్దానములో (నెలకు
శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్దానములో (నెలకు ఒకసారి వచ్చే మూల నక్షత్రం రోజున) 25-07-2018 న అనగా బుధవారము ఉదయం 9-00 గంటల నుండి ఉదయం 11 గంటల వరకు శ్రీ సరస్వతి యాగం శ్రీ మల్లేశ్వర స్వామి ఆలయము (మెట్లవద్ద) యాగశాల వద్ద జరిగినది. శ్రీ సరస్వతి యాగం నందు విద్యార్ధులు పాల్గొన్నారు. ఈ కార్యక్రముములో శ్రీయుత ధర్మకర్తల మండలి చైర్మన్ గారు ముఖ్య అతిధిగా, ధర్మకర్తల మండలి సభ్యులు వారు కార్యక్రమమునకు విచ్చేసియున్నారు.
|
2 వ రోజు ఆషాడ సారె సమర్పణ
శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్దానము, ఇం
శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్దానము, ఇంద్రకీలాద్రి, విజయవాడ భక్తుల నుండి 2 వ ఆషాడ సారె గా నగరాల శ్రీ సీతారామస్వామి మహాలక్ష్మి అమ్మవారి దేవస్దానము తరుపున, చిట్టినగర్ నుండి ఆ దేవస్ధాన చైర్మన్ పోతిన బేషు కంటేశ్వరుడు (బేషు), వైస్ చైర్మన్ యల్లరావు మరియు స్త్రీలు 150 మంది ప్రత్యేక బృందముగా ఏర్పడి, భక్తుల తరుపున మొదటి ఆషాడమాస సారె శ్రీ అమ్మవార్కి శ్రీయుత ధర్మకర్తల మండలి చైర్మన్ శ్రీ వెలగపూడిశంకరబాబు, శ్రీ ఇ.పెంచలయ్య, శ్రీ ఇ.సాంబశివరావు, శ్రీ గూడపాటి పద్మశేఖర్, శ్రీ సి.హెచ్.సాంబసుశీలదేవి మరియు శ్రీ S.Achutha Ramaiah, PRO, K.Bala Ram Krishna, Media Laison officer, ఫెస్టివల్ పర్యవేక్షకులు రమేష్, చైర్మన్ పి.ఎ స్వామీజీ స్వాగతం పలికి సారె సమర్పించినారు. వీరికి శ్రీ అమ్మవారి ముఖ మండప దర్శనము ఏర్పాటు చేసినారు.
|
14-07-2018 రోజున ఆషాడ సారె సమర్పణ
ఈ రోజు శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్దా
ఈ రోజు శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్దానము, ఇంద్రకీలాద్రి, విజయవాడ. జూలై 14వ తేది శనివారము ఉదయము 10-00 గంటలకు మహామండపము 7 వ అంతస్తు పెద్ద రాజగోపుర మార్గము నుండి దేవస్దానము తరుపున మొదటి ఆషాడమాస సారె శ్రీ అమ్మవార్కి దేవస్దానము తరుపున శ్రీయుత ధర్మకర్తల మండలి చైర్మన్ మరియు గౌరవ సభ్యులు మరియు ఆలయ కార్యనిర్వాహణాధికారి వారు పాల్గొని భక్తి శ్రద్ధలతో సారె సమర్పించినారు, శ్రీ అమ్మవారి ప్రధాన ఆలయమునకు భజంత్రీలు మేళతాలలతో వెళ్ళినారు. కార్యక్రమములో శ్రీమతి పద్మ, I.A.S., కార్యనిర్వాహణాధికారి వారు, శ్రీయుత ధర్మకర్తల మండలి చైర్మన్ శ్రీ గౌరంగబాబు గారు వైదిక కమిటీ మరియు ప్రధాన అర్చకులు శ్రీ యల్.దుర్గా ప్రసాదు, శ్రీ వై.మల్లయ్య శాస్త్రి గారు, శ్రీ వి.శివప్రసాదు, స్దానచార్య, కె.ప్రసాదు, ఉప ప్రధాన అర్చక, శంకర శాండిల్య, ముఖ్య అర్చక, శ్రీ ఆర్. శ్రీనివాస్ శాస్త్రి, అర్చక మరియు ఇతర అర్చక సిబ్బంది పాల్గొని శ్రీ అమ్మవారి ప్రధాన ఆలయము వెలుపల లోక కళ్యాణార్ధం, రాష్ట్రం సుభిక్షంగా వుండాలని, వర్షాలు భాగా కురువాలని, పంటలు బాగా పండాలని సంకల్పం చెప్పి పూజలు చేసినారు. శ్రీ అమ్మవారి దర్శనము అనంతరము ఆలయ వేద పండితులు వేద ఆశ్వీరచనం చేసినారు. ధర్మకర్తల మండలి సభ్యులు శ్రీ వెలగపూడిశంకరబాబు, శ్రీ ఇ.పెంచలయ్య, శ్రీ బడేటిధర్మారావు, శ్రీ కోడెల.సూర్యలతాకుమారి, శ్రీ ఇ.సాంబశివరావు, శ్రీ గూడపాటి పద్మశేఖర్, శ్రీ సి.హెచ్.సాంబసుశీలదేవి, శ్రీ వి.పల్లి పాప, శ్రీ సి.హెచ్.లక్ష్మి నరసింహారావు, శ్రీ లింగంబొట్ల దుర్గా ప్రసాదు, (Ex-Offcio Trustee) , మరియు ఇతర ఆలయ అధికార్లు శ్రీ S.Achutha Ramaiah, PRO, K.Bala Ram Krishna, Media Laison officer, ఫెస్టివల్ పర్యవేక్షకులు రమేష్, చైర్మన్ పి.ఎ స్వామీజీ మరియు ఇతర సిబ్బంది వారు పాల్గొన్నారు.
|
శ్రీ మల్లేశ్వర స్వామి వారి ఆలయము (శివాలయము) దర్శన సమయం మార్పు
ప్రకటన : శ్రీ మల్లేశ్వర స్వామి వారి ఆలయము (శివాలయ
ప్రకటన : శ్రీ మల్లేశ్వర స్వామి వారి ఆలయము (శివాలయము) ముఖమండపం విస్తరణ, ఆలయము పుననిర్మాణo పనులు నిమిత్తం ప్రతి రోజు మహా నివేదన తరువాత మధ్యాహం 12 గంటలకు దర్శనము నిలుపుదల చేయుబడుచున్నది. భక్తుల కోరిక మేరకు ఇక పై తదుపరి ప్రకటన జారీ చేయూ వరకునూ, ది. 18-07-2018 నుండి ప్రతినిత్యం శ్రీ అమ్మవారి ఆలయము తెరుచు సమయముల ప్రకారము శ్రీ మల్లేశ్వర స్వామి వారి ఆలయము దర్శన భాగ్యం కల్గును. ఆలయ ముఖ్య అభివృద్ధి పనులు అనగా రాతి పనులు, ప్రహారీ గోడ మొదలగు పనులకు అవసరము అగునప్పుడు ప్రకటన జారీ పై నిర్ణయము వెలువరించగలము. ఈ విషయమును మీడియా ద్వారా భక్తులకు తెలియజేయగలరని, ఒక ప్రకటనలో ఆలయ వైదిక కమిటీ వారు మరియు శ్రీ విష్ణుభట్ల శివప్రసాద్ శర్మ, స్దానచార్య వారు పెర్కొన్నారు.
|
Explanation to the article published on 13-07-2018 in Andhraprabha
Explanation to the article published on 13-07-201
Explanation to the article published on 13-07-2018 in Andhraprabha regarding PF amounts of outsourcing employees.
|
Explanation to article on prabha in 01-07-2018 on Security Tenders
Explanation to the article published in Andhra Pr
Explanation to the article published in Andhra Prabha
newspaper on 01-07-2018 on Security guards Tender.
|
Explanation to article on 01-07-2018 in AndhraPrabha
Explanation to article on 01-07-2018 in AndhraPra
Explanation to article on 01-07-2018 in AndhraPrabha
|
Honourable Telangana CM KCR visit on 28-06-2018
ఈ రోజు శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్దానమునకు
ఈ రోజు శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్దానమునకు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు, తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి హోదాలో తొలిసారిగా కుటుంబ సమేతముగా విచ్చేసిన సందర్బముగా ఆంధ్ర రాష్ట్ర జలవనరుల శాఖమాత్యులు శ్రీ దేవినేని ఉమామహేశ్వర గారు రాష్ట్ర ప్రభుత్వము తరుపున, విజయవాడ నగర మేయర్ శ్రీ కోనేరు శ్రీధర్, Revenue Endowment ప్రిన్సిపల్ సెక్రటరీ డాక్టర్ మన్మోహన్ సింగ్, దేవాదాయ శాఖ కమీషనర్ శ్రీమతి అనురాధా గార్లు వెంటరాగా ఆలయ అధికారులు పత్యేక దర్శనము ఏర్పాట్లు చేసినారు. శ్రీ అమ్మవారు ప్రధాన ఆలయమునకు పూర్ణ కుంభం, భజంత్రీలు మేళతాలలతో ఘన స్వాగతం పలికినారు. కార్యక్రమములో శ్రీమతి పద్మ, I.A.S., కార్యనిర్వాహణాధికారి వారు, శ్రీయుత ధర్మకర్తల మండలి చైర్మన్ శ్రీ గౌరంగబాబు గారు ప్రత్యేక స్వాగతం పలికినారు. వైదిక కమిటీ మరియు ప్రధాన అర్చకులు శ్రీ యల్.దుర్గా ప్రసాదు, శ్రీ వై.మల్లయ్య శాస్త్రి గారు, శ్రీ వి.శివప్రసాదు, స్దానచార్య , శ్రీ ఆర్. శ్రీనివాస్ శాస్త్రి, అర్చక మరియు ఇతర అర్చక సిబ్బంది పాల్గొని శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు అభీష్టం మేరకు శ్రీ అమ్మవారి ప్రధాన ఆలయము వెలుపల రెండు రాష్ట్రాలు సుభిక్షంగా వుండాలని సంకల్పం చెప్పి పూజలు చేసినారు. శ్రీ అమ్మవారి దర్శనము అనంతరము ఆలయ వేద పండితులు వేద ఆశ్వీరచనం చేసినారు. శ్రీమతి పద్మ, I.A.S., కార్యనిర్వాహణాధికారి వారు, శ్రీయుత ధర్మకర్తల మండలి చైర్మన్ శ్రీ గౌరంగబాబు గారు శ్రీ అమ్మవారి చిత్ర పటం, ప్రసాదములు బహుకరించినారు. శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు తెలంగాణ ముఖ్యమంత్రి గారి వెంట శ్రీ నాయిని నరసింహారెడ్డి, తెలంగాణ హోంశాఖ మంత్రివర్యులు, శ్రీ కేశవరావు, MP., Rajya sabha తెలంగాణ , శ్రీ ఇంద్రకరణ్ రెడ్డి, తెలంగాణ దేవాదాయశాఖ మంత్రివర్యులు, ముఖ్యమంత్రి స్పెషల్ చీఫ్ సెక్రటరీ-ఇరువురు రాజశేఖర్ రెడ్డి, భూపాల్ రెడ్డి మరియు ఇతర తెలంగాణా TRS పార్టీ నాయుకులు బారీ సంఖ్యలో విచ్చేసినారు. గౌరవ ముఖ్యమంత్రి దంపతులు శ్రీ అమ్మవార్కి నూతన రాష్ట్ర అవతరణ సందర్బముగా శ్రీ అమ్మవార్కి మొక్కు కున్న ముక్కు పుడక (Daimond నత్తు-1) దీనికి 11 నీలురాళ్ళు, 56 Daimonds, 1 ఎరుపు, 3 పచ్చరాళ్ళు ఉన్నవి. తూకం రాళ్ళతో అక్షరాల పదకొండు గ్రాముల తొమ్మిది వందల మిల్లి గ్రాములు మాత్రమే) ధర్మకర్తల మండలి సభ్యులు శ్రీ వెలగపూడిశంకరబాబు, శ్రీ ఇ.పెంచలయ్య, శ్రీ బడేటిధర్మారావు, శ్రీ కోడెల.సూర్యలతాకుమారి, శ్రీ ఇ.సాంబశివరావు, శ్రీ గూడపాటి పద్మశేఖర్, శ్రీ సి.హెచ్.సాంబసుశీలదేవి, శ్రీ పామర్తివిజయ్ శేఖర్, శ్రీ వి.పల్లి పాప, శ్రీ సి.హెచ్.లక్ష్మి నరసింహారావు, శ్రీ బీరక పూర్ణ మల్లి రామ ప్రసాదు, శ్రీ వాసిరెడ్డి రామనాధం, శ్రీ పెద్దిరెడ్డి రాజ, శ్రీ యస్.యం.వి.యస్.ప్రకాశరావు(మోహన్), శ్రీ లింగంబొట్ల దుర్గా ప్రసాదు, (Ex-Offcio Trustee) , మరియు స్ధానిక కార్పొరేటర్ ఉమ్మడి వెంకటేశ్వరరావు గారు, ఇతర ఆలయ అధికార్లు శ్రీ S.Achutha Ramaiah, PRO, K.Bala Ram Krishna, Media Laison officer, చైర్మన్ పి.ఎ స్వామీజీ మరియు ఇతర సిబ్బంది వారు పాల్గొన్నారు. జాయింట్ కమీషనర్ రాణా గారి ఆధ్వరంలో ప్రత్యెక బందోబస్తు ఏర్పాట్లు చేసినారు.
|
Explanation to article published on 26-06-2018 in sakshi paper
Explanation to article published on 26-06-2018 in
Explanation to article published on 26-06-2018 in sakshi paper
|
Commencement of certificates to passed Students of Smartha education
శ్రీ మాత్రే నమః
ఫోటో నోటు :- శ్రీ విలంబనామ సంవత
శ్రీ మాత్రే నమః
ఫోటో నోటు :- శ్రీ విలంబనామ సంవత్సరము ది.20-06-2018 బుధవారము శ్రీ దుర్గా మల్లేశ్వర వేద స్మార్త పాఠశాల, పోరంకి విజయవాడ నందు 2018 విద్యా సంవత్సరంయందు టి.టి.డి ధర్మగిరి పాఠశాల నుండి ప్రసిద్ధ స్మార్త పండితుల చేత నిశితముగా పరీక్ష చేయగా 6 గురు విద్యార్ధులు స్మార్త విధ్య నందు ఉత్తీర్ణత పొంది పట్టా తీసుకున్నారు, దేవస్ధానము చరిత్రలో మొట్ట మొదటి సారిగా ఈ సంవత్సరము నుండి, వేదపాఠశాల స్మార్త విద్యార్ధులకు ఆలయ కార్యనిర్వహణధికారి డాక్టర్ యమ్.పద్మ, ఐ.ఎ.యస్., మరియు ఆలయ చైర్మన్ శ్రీ యలమంచిలి గౌరంగబాబు గారు ధర్మకర్తల మండలిసభ్యులు శ్రీ వెలగపూడిశంకరబాబు, శ్రీ బడేటి ధర్మారావు, కోడెల.సూర్యలతాకుమారి, శ్రీ గూడపాటి పద్మశేఖర్, , శ్రీ ఇ.సాంబశివరావు, శ్రీమతి సి.హెచ్.సాంబసుశీలదేవి, శ్రీమతి వల్లి పాప చేతులు మీదుగా ప్రత్యేకముగా సమావేశమై వేద విద్యార్ధులకు 1లక్ష రూపాయలు చొప్పున విద్య పూర్తయిన సందర్భముగా పారితోషిక, ప్రోత్సాహక బహుమతిగా అందజేయడమైనది. వేద విద్యాభిమానులు ఇకపై ఈ అవకాశమును ఉపయోగంచుకోగల మనవి. కార్యక్రమములో స్ధానా చార్య, శివ ప్రసాదు శర్మ, శ్రీ దుర్గా మల్లేశ్వర వేద & స్మార్త పాఠశాల ప్రధాన అధ్యాపకులు శ్రీ షణ్ముఖ శాస్త్రి, పాల్గొనారు.
|
Explanation to News in Mahaa News channel on CC Cameras in CV Reddy Charities
Explanation to News in Mahaa News channel on CC C
Explanation to News in Mahaa News channel on CC Cameras in CV Reddy Charities on 25-06-2018
|
Press Note on 15-06-2018
Press Note released by devasthanam on 15-06-2018
Press Note released by devasthanam on 15-06-2018 regarding Naae Bramhins Bundh for consolidated payments demand in all major temples of AP State.
|
Explanation to article published on 11-06-2018 in EENADU
Explanation to article published on 11-06-2018 in
Explanation to article published on 11-06-2018 in EENADU paper
|
Explanation to article published on 10-06-2018 in andhra prabha
టు,
ది ఎడిటర్,
ఆంధ్ర ప్రభ దినపత్రిక,
విజయవాడ.
తే
టు,
ది ఎడిటర్,
ఆంధ్ర ప్రభ దినపత్రిక,
విజయవాడ.
తేది: 10-06-2018 న ఆంధ్రప్రభ దినపత్రికలో ప్రచురించిన “రండి బాబు రండి!” ఔట్ సోర్సింగ్ ఉద్యోగాల పేరుతో కలెక్షన్లు, టెండర్ ఖరారు కాకుండానే వసూళ్ళ పర్వం, దుర్గగుడిలో మరో కుంభ కోణం అనే శీర్షిక వార్తకు వివరణ.
ఈ రోజు ప్రచురించిన వార్తా కధనము ఆలయ ప్రతిష్టకు భంగం కలుగు విధముగా ఉన్నది. ఈ విషయమై ఇప్పటి వరకు దేవస్ధానము వారికి ప్రజలను నుండి గాని భక్తుల నుండి గాని, లేక బాధితుల నుండి గాని ఏ విధమైన లిఖిత పూర్వకమైన ఫిర్యాదులు నమోదు కాలేదు. కావున ఈ విషయమై ముఖ్యముగా తెలియజేయునది ఏమనగా ఇంతవరకూ టెండర్ వర్క్ ఆర్డర్ ఎవ్వరికినూ ఇవ్వలేదు. కాంట్రాక్టర్స్ మధ్య పోటీ ఉండటంతో ఇటువంటి విషయములకు దారితీయవచ్చు అని భావించిచూ, ఏ విధమైన ఆధారములు ఉన్నచో లిఖిత పూర్వక ఫిర్యాదు ఇస్తే వెనువెంటనే కఠిన చర్యలు తీసుకోనబడునని తమ ద్వారా కూడా భక్తులకు తెలియజేయవలసినదిగా కోరుచూ, ఈ విషయమై బయట వ్యక్తులు నుండి ఎవ్వరైననూ డబ్బులు చెల్లించి మోసపోకుండా ఉండుటకునూ, ఇటువంటివి ఎక్కడ జరగిననూ తగు ఆదారములతో మా యొక్క ఆఫీసు నందు లిఖిత పూర్వక ఫిర్యాదు ఇచ్చిన యెడల కఠిన చర్యలు తీసుకోనబడునని మీ ద్వారా కూడా తెలియజేయడమైనది. ఈ విషయమై ఎవరైననూ మీకు నిరాధరమైన సమాచారము ఇచ్చి వార్తా కధనములు ప్రచురించమని కోరిన వ్యక్తుల వివరములు దేవస్దానము వారికి తెలియజేయవలసినదిగా కోరడమైనది. దేవస్దాన పరువు ప్రతిష్టలు అందరమూ కాపాడవలసిన బాధ్యత ఉందని తెలియజేయుచూ, ఈ విషయమై సమయ భావన పాటించ వలసినదిగా కోరుచూ, ఆఫీసు నందు సంప్రదించిన పిదప మాత్రమే ఇటువంటి వార్త ప్రచురించ వలసినదిగా కోరి ప్రార్ధించడమైనది.
పై విషయములు మీ యొక్క పత్రికా ముఖముగా ప్రచురణ చేసి భక్తులకు తెలియజేయవలసినదిగా మేనేజెమెంట్ వార్కి ఈ లేఖ ద్వారా తెలియజేయడమైనది. ఈ లేఖ ద్వారా మా యోక్క స్పందన తెలియజేయడమైనది.
K.Bala Ram Krishna, Media Liaison Officer.
Advance copy submitted
|
Explanation to the article published on 08-06-2018 in Andhra prabha
టు,
యావన్నంది ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వా
టు,
యావన్నంది ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వార్కి,
తేది:08-06-2018 న ఈ దేవస్ధాన ఫోటో కంట్రాక్ట్ పై వివరణ.
ఈ రోజు వివిధ మీడియాలొ వచ్చిన వార్తా కధనాలపై వివరణ మరియు మాయోక్క స్పందన :
శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్దానము, విజయవాడ నందు ది. 1-5-2016 నుండి 31-05-2018 వరకు 2 సంవత్సరములకు గాను అద్దె చెల్లించు పద్దతిన భక్తులకు స్పాట్ ఫోటోలు తీయుటకు ఫోటో కంట్రాక్ట్ మొదటి సంవత్సరమునకు 36 లక్షలు, రెండవ సంవత్సరమునకు 39 లక్షలకు కంట్రాక్ట్ ఇవ్వగా మొదటి సంవత్సరమునకు గాను సదరు కాంట్రాక్టర్ 36 లక్షలు చెల్లించడమైనది. రెండవ సంవత్సరమునకు గాను 39 లక్షలకు చెక్కు రూపములో దేవస్దానము వార్కి ఇవ్వగా సదరు చెక్కు బ్యాంకు నందు చెల్లుబడి కానందున సదరు కాంట్రాక్టర్ నకు నోటీసులు పంపించడమైనది.
తదుపరి ఈ విషయమై గౌరవ హై కోర్టు ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వారు ఈ విషయము తమ Jurisdiction లొ లేదని ఉత్తర్వులు ఇవ్వడంతో, దేవస్దానము వారే సదరు కాంట్రాక్టర్ చేసే పని వలన దేవస్దానమునకు తీవ్ర నష్టము తీసుకొని వచ్చినట్లు ప్రవర్తించిన పిదప సదరు కాంట్రాక్టర్ ను దేవస్దానము నుండి ఖాళీ చేయటానికి దేవస్ధాన అధికారులు చర్యలు తీసుకోవటమైనది. ఇదే విషయమై సదరు కాంట్రాక్టర్ విజయవాడ CMM Court నందు స్టే ఉత్తర్వులు తీసుకొని తన Contract ను ఏ విధమైన డబ్బులు కట్టకుండా ది:31-05-2018 వరకు కొనసాగించి వెళ్లి, మరల ఇప్పుడు దేవస్ధానమునకు డబ్బు చెల్లించకపోగా, దేవస్ధాన ప్రతిష్టకు, దేవస్ధాన అధికార్లపై తప్పుడు ప్రచారము చేస్తున్నవిషయములను యావన్నంది మీడియా వార్కితెలియజేయడమైనది.
సదరు విషయములు మీ యొక్క పత్రికా ముఖముగా ప్రచురణ చేసి భక్తులకు తెలియజేయవలసినదిగా మేనేజెమెంట్ వార్కి ఈ లేఖ ద్వారా తెలియజేయడమైనది. ఈ లేఖ ద్వారా మా యోక్క స్పందన తెలియజేయడమైనది.
శ్రీ అమ్మవారి సేవలో... కార్యనిర్వాహణాధికారి.
|
Explanation to the Article published on 08-06-2018 in Andhra Prabha
టు,
యావన్నంది ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వా
టు,
యావన్నంది ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వార్కి,
తేది:08-06-2018 న ఈ దేవస్ధాన ఫోటో కంట్రాక్ట్ పై వివరణ.
ఈ రోజు వివిధ మీడియాలొ వచ్చిన వార్తా కధనాలపై వివరణ మరియు మాయోక్క స్పందన :
శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్దానము, విజయవాడ నందు ది. 1-5-2016 నుండి 31-05-2018 వరకు 2 సంవత్సరములకు గాను అద్దె చెల్లించు పద్దతిన భక్తులకు స్పాట్ ఫోటోలు తీయుటకు ఫోటో కంట్రాక్ట్ మొదటి సంవత్సరమునకు 36 లక్షలు, రెండవ సంవత్సరమునకు 39 లక్షలకు కంట్రాక్ట్ ఇవ్వగా మొదటి సంవత్సరమునకు గాను సదరు కాంట్రాక్టర్ 36 లక్షలు చెల్లించడమైనది. రెండవ సంవత్సరమునకు గాను 39 లక్షలకు చెక్కు రూపములో దేవస్దానము వార్కి ఇవ్వగా సదరు చెక్కు బ్యాంకు నందు చెల్లుబడి కానందున సదరు కాంట్రాక్టర్ నకు నోటీసులు పంపించడమైనది.
తదుపరి ఈ విషయమై గౌరవ హై కోర్టు ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వారు ఈ విషయము తమ Jurisdiction లొ లేదని ఉత్తర్వులు ఇవ్వడంతో, దేవస్దానము వారే సదరు కాంట్రాక్టర్ చేసే పని వలన దేవస్దానమునకు తీవ్ర నష్టము తీసుకొని వచ్చినట్లు ప్రవర్తించిన పిదప సదరు కాంట్రాక్టర్ ను దేవస్దానము నుండి ఖాళీ చేయటానికి దేవస్ధాన అధికారులు చర్యలు తీసుకోవటమైనది. ఇదే విషయమై సదరు కాంట్రాక్టర్ విజయవాడ CMM Court నందు స్టే ఉత్తర్వులు తీసుకొని తన Contract ను ఏ విధమైన డబ్బులు కట్టకుండా ది:31-05-2018 వరకు కొనసాగించి వెళ్లి, మరల ఇప్పుడు దేవస్ధానమునకు డబ్బు చెల్లించకపోగా, దేవస్ధాన ప్రతిష్టకు, దేవస్ధాన అధికార్లపై తప్పుడు ప్రచారము చేస్తున్నవిషయములను యావన్నంది మీడియా వార్కితెలియజేయడమైనది.
సదరు విషయములు మీ యొక్క పత్రికా ముఖముగా ప్రచురణ చేసి భక్తులకు తెలియజేయవలసినదిగా మేనేజెమెంట్ వార్కి ఈ లేఖ ద్వారా తెలియజేయడమైనది. ఈ లేఖ ద్వారా మా యోక్క స్పందన తెలియజేయడమైనది.
శ్రీ అమ్మవారి సేవలో... కార్యనిర్వాహణాధికారి.
|
Special counter for Ammavari Decorated Sarees
ఈ రోజు అనగా ది. 24-05-2018 న చీరలు విభాగము పనితీర
ఈ రోజు అనగా ది. 24-05-2018 న చీరలు విభాగము పనితీరును పరిశీలించు సందర్బముగా కార్యనిర్వహణధికారి శ్రీ Dr.M.Padma I.A.S వారు చీరల విక్రయ కేంద్రమును తాత్కలికముగా 2 వ చోట, అనగా ఆలయము బయటకు వచ్చేటప్పుడు ఇప్పుడు ఉన్నటివంటి కేంద్రమునకు ముందు భాగమున అదనముగా మరొక విక్రయ కేంద్రము అనగా శ్రీ అమ్మవారికి అలంకరణ చేసిన పట్టుచీరలు మాత్రమే విక్రయించుటకు వెనువెంటనే చర్యలు తీసుకొని ప్రారంభించి భక్తులకు శ్రీ అమ్మవారి అలంకరణ చేసిన పట్టుచీరలు అన్నియూ భక్తులకు అందుబాటులోనికి తీసుకొచ్చినట్లు అయినది.
|
Diamond bottu donation on 21-05-2018
Vaaraahi Chalana Chitram Cine Banner Owner Sri Ko
Vaaraahi Chalana Chitram Cine Banner Owner Sri Korrapati Ranganatha Sai, Producer for famous films like Eega, Legend, etc donated 30 Grams Daimond Bottu, Bulaki....
Value Not to Mention Donor Request.
|
Article published on 19-05-2018 in prajashakthi
Article published in prajashakthi newspaper on 19
Article published in prajashakthi newspaper on 19-05-2018. After the explanations from Devasthanam regarding the articles published on 18-05-2018.
|
Article published on 19-05-2018 in prajashakthi
Article published in prajashakthi newspaper on 19
Article published in prajashakthi newspaper on 19-05-2018. After the explanations from Devasthanam regarding the articles published on 18-05-2018.
|
Meeting on 19-05-2018 with Adopted temples Archakas
శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్దానము, ఇం
శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్దానము, ఇంద్రకీలాద్రి, విజయవాడ వారి దత్తత దేవాలయముల అర్చకుల వారితో ఆలయ చైర్మన్ శ్రీ యలమంచిలి గౌరంగబాబు గారు అధ్యక్షతన సమావేశము నిర్వహించుట జరిగినది. సదరు దేవాలయములలో ప్రతి నిత్యం పూజ కార్యక్రమములకు ఉపయోగించు దిట్టం అమలు పరచుట, ఉత్సవ పడితరములు ఆమోదము, మెరుగైన ఆలయ నిర్వహణ, ఆలయ భూములు పరిరక్షణ ప్రణాలిక, వార్హిక ఉత్సవాలు జరుపుటకు ముందస్తు ఆమోదము, ఇకపై వి.శివప్రసాదు స్దానచార్య ఆమోదము ప్రకారము దిట్టం అమలు పరచుట. మొదలగు విషయములపై చర్చించినారు. కార్యక్రమమునకు ధర్మకర్తల మండలి సభ్యులు, శ్రీ బడేటి ధర్మారావు, శ్రీ గూడపాటి పద్మశేఖర్, శ్రీ ఇ.సాంబశివరావు, శ్రీ శివప్రసాద్, స్దానచార్య, వైదిక కమిటీ సభ్యులు, వేదం విద్యార్ధులు, ఆలయ అధికార్లు శ్రీ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శ్రీ సాయిబాబ గారు, పర్యవేక్షకులు సుబ్బారావు పాల్గొన్నారు.
|
Explanation to the article on 18-05-2018 in prajashakthi
తేది:18-05-2018 న ప్రజాశక్తి దినపత్రికలో ప్రచురిం
తేది:18-05-2018 న ప్రజాశక్తి దినపత్రికలో ప్రచురించిన డిజి “డల్” ! అనే శీర్షిక వార్తకు వివరణ.
ప్రజా శక్తి దినపత్రిక జిల్లా ఎడిషన్ నందు వచ్చిన వార్త కధనము ““డిజి “డల్” !”...అనే శీర్షిక వార్త అధునిక సాంకేతికతకు దూరంగా దుర్గగుడి, ఆలయములో కనిపించని టెక్నాలజీ వినియోగం, ఆయుధాలు తీసుకెళ్ళినా గుర్తించలేని దుస్ధితి, పనిచేయని Metal Detectors, Online 2013 నాటి సమాచారం పలు విషములకు వివరణ మరియు మాయోక్క స్పందన :
శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్దానము, విజయవాడ నకు www.kanaka durgamma.org నూతనముగా ప్రారంభించిన వైబ్ సైటు నందు దేవస్దానమునకు చెందిన అన్ని seva tickets online నందు ఉంచడమైనది. భక్తులు గతములో ఉపయోగించిన వైబ్ సైటు www.durgamma.com open చేసినచో పాత సమాచారము భక్తులకు కనబడుచున్నది. కావున పాత వైబ్ సైటు www.durgamma.com పూర్తిగా కనబడ కుండా చేయుటకు చర్యలు తీసుకోనబడును. Mobile app: Kanaka durgamma ను భక్తులు Google playstore నందు kanakadurgamma అని టైప్ చేసి దేవాలయం యొక్క మొబైల్ ఆప్ ను డౌన్లోడ్ చేసుకొనవచ్చును. లేదా https://play.google.com/store/apps/details?id=com.ytrtech.sdmsd లింక్ ద్వారా కూడా మొబైల్ ఆప్ ను డౌన్లోడ్ చేసుకొనవచ్చును. సదరు విషయములను భక్తులకు మీ ద్వారా కూడా తెలియపరచగలరని మనవి. దేవస్దానము నందు ప్రతి ఒక్క టెండర్ కంప్యూటర్ వింగ్ ద్వారా E-procurement ద్వారా చేయబడుచున్నవి. IT Wing ఒక System Administrator, ఒక IT Co-ordinator, ఒక పూర్తి స్ధాయి కంప్యూటర్ సి.సి.టీ.వి Technician నిరంతరము ముఖ్య పనులు యందు నిమగ్నై పనిచేస్తు ఉన్నారు.
రాష్ట్రములో అన్ని ప్రధాన దేవాలయముల కంటే ముందుగా శ్రీ దుర్గా మల్లేశ్వర దేవస్దానమునకు చెందిన seva tickets అన్నియూ రాష్ట్రములో అన్ని మీ సేవా Counters లొ భక్తులు online లొ తీసుకొనుటకు వెసులు బాటు కల్పించడమైనది. ఇటీవల దేవస్ధానమునకు చెందిన సిబ్బంది హాజరు పట్టిక (Bio metric attendance) ను దేవస్దానములో పలు ప్రదేశములలో వినియోగములో ఉంచడమైనది.
దేవస్దానమునకు చెందిన దర్శన టిక్కెట్లు కంప్యూటర్ ద్వారా ఇవ్వటము జరుగుచున్నది. ఇటీవల చీరాల విభాగమును కంప్యూటీకరణ చేయడమైనది.
Metal Detectors ను రాభోవు దసరా మరియు భవానీ దీక్షల విరమణల నాటికి పూర్తి స్ధాయిలో Metal Detectors ఉపయోగించుటకు చర్యలు గైకొనబడుచున్నవి. ఆయుధాలు తీసుకెళ్ళినా గుర్తించలేని దుస్ధితి ఇకపై ఉండదు. ఇప్పటికే దేవస్ధానము వెలుపలకు Electronic వస్తువులు సెక్యూరిటీ సిబ్బంది అనుమతించట లేదు అని తెలియజేయుచూ, మునుముందు ఇంకనూ కటిన తరుము చేయబడును అని తెలియజేయడమైనది.
సదరు విషయములు మీ యొక్క పత్రికా ముఖముగా ప్రచురణ చేసి భక్తులకు తెలియజేయవలసినదిగా మేనేజెమెంట్ వార్కి ఈ లేఖ ద్వారా తెలియజేయడమైనది. ఈ లేఖ ద్వారా మా యోక్క స్పందన తెలియజేయడమైనది.
పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్
|
Explanation to Article published on 15-05-2018 in Prajashakti
టు,
ది ఎడిటర్,
ప్రజా శక్తి దినపత్రిక,
విజయవాడ.
త
టు,
ది ఎడిటర్,
ప్రజా శక్తి దినపత్రిక,
విజయవాడ.
తేది:15-05-2018 న ప్రజాశక్తి దినపత్రికలో ప్రచురించిన “.. ! ” అనే శీర్షిక వార్తకు వివరణ.
ప్రజా శక్తి దినపత్రిక జిల్లా ఎడిషన్ నందు వచ్చిన వార్త కధనము ““పైసా వసూల్ !” వాహనాల అనుమతి టోకెన్ల రీసైక్లింగ్, చెప్పుల స్టాండులో డబ్బుల వసూళ్లు, తలనీలాలు డబ్బులు సమర్పించాల్సిందే !, శటగోపానికి చిల్లరే ...క్లోక్ రూములో అదనపు బాదుడు....అనే శీర్షిక వార్తకు వివరణ
1. వాహనాల అనుమతి టోకెన్ల రీసైక్లింగ్ : ప్రధాన ద్వారం వద్ద ఒక పర్యవేక్షకుడు మరియు ప్రత్యేక సిబ్బందిని ఏర్పాటు చేసి పర్యవేక్షించుట జరుగుచున్నది. టిక్కెట్లు జారీ చేయు నిమిత్తం ఐపోసు యంత్రాలను ప్రవేశ పెట్టుటకు చర్యలు గైకొనబడుచున్నవి.
2. చెప్పుల స్టాండులో డబ్బుల వసూళ్లు: ఇటివల కాలమున భక్తులకు మెరుగైన సేవలు అందించుటకు గాను ప్రయోగాత్మకముగా చెప్పుల స్టాండును భక్తులకు పూర్తి ఉచితము చేయడమైనది. అక్కడ పనిచేయు తాత్కలిక సిబ్బంది స్ధానే ప్రతీకా ప్రకటన ద్వారా డ్వాక్ర గ్రూపులకు చెందిన సిబ్బందిని నియమించి వారి ద్వారా సేవాలు చేయించుచూ, దేవస్ధాన సిబ్బందిని రొటేషన్ పద్దతిన అదనముగా నిమియంచడమైనది.
3. తలనీలాలు డబ్బులు సమర్పించాల్సిందే: ఇటివల కాలమున భక్తులకు మెరుగైన సేవలు అందించుటకు గాను ప్రయోగాత్మకముగా తలనీలాలు సమర్పించు వద్ద ప్రత్యేకముగా ఒక పర్యవేక్షకుడు మరియు ప్రత్యేక సిబ్బందిని ఏర్పాటు చేసి పర్యవేక్షించుట జరుగుచున్నది. సిబ్బందిని ప్రత్యేక పర్యవేక్షణకు రొటేషన్ పద్దతిన అదనముగా నిమియంచడమైనది.
4. శటగోపానికి చిల్లరే : దేవస్దానము ఆదాయమునకు నష్టం వాటిల్లు చున్నందున అర్చకులు నిర్వహించు ప్లేట్ కలక్షన్లు పూర్తిగా నిలుపుదల చేయడమైనది. దేవస్దానము వారు ఎప్పటికప్పుడు మైకు ద్వారా భక్తులకు కానుకలు, మొక్కుబడులు హుండీలొ మాత్రమే వేయవలెనని 24 Hours Temple Website నందు Scrolling ద్వారా తెలియపరచుచున్నాము. బోర్డులు ద్వారా తెలుపుతూ టిక్కెట్ పై కూడా ముద్రణ చేయుట జరిగినది.
5. క్లోక్ రూములో అదనపు బాదుడు : ఇటీవల కాలమున భక్తులకు మెరుగైన సేవలు అందించుటకు గాను ప్రయోగాత్మకముగా క్లోక్ రూములను పూర్తి ఉచితము చేయడమైనది. అక్కడ పనిచేయు తాత్కలిక సిబ్బంది ద్వారా సేవలు చేయించుచూ, దేవస్ధాన సిబ్బందిని రొటేషన్ పద్దతిన స్పెషల్ డ్యూటి నందు అదనముగా నిమియంచడమైనది.
6. ఆలయంలోకి ప్రవేశించేందుకు టిక్కెట్టు counters వద్ద సేవకులు : దేవస్ధాన Ticket counters ప్రవేశ ద్వారాముల వద్ద ఓ.పి.డి.యస్. సెక్యూరిటీ వారిని షిఫ్ట్ పద్దతిన నియమించట మైనది.
సదరు విషయములు మీ యొక్క పత్రికా ముఖముగా ప్రచురణ చేసి భక్తులకు తెలియజేయవలసినదిగా మేనేజెమెంట్ వార్కి ఈ లేఖ ద్వారా తెలియజేయడమైనది. ఈ లేఖ ద్వారా మా యోక్క స్పందన తెలియజేయడమైనది.
Sd/- Balaram Krishna
I/C పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్
|
Explanation to Article published in Prajashakthi on 17-05-2018
Explanation to Article published in Prajashakthi
Explanation to Article published in Prajashakthi on 17-05-2018 :
Specifies all the facilities provided to Devotees by devasthanam.
|
Ban on use of Mobile by archakas - Peshi Note: 25/2018
Ban on Use of mobile phones by Archakas while on
Ban on Use of mobile phones by Archakas while on duty.
Peshi Note: 25/2018 Dated 12-05-2018
|
Sivalayam Reconstruction-part of works - Estimate
ది:7-5-2018 సోమవారము ఉదయం ఉదయం 7-15 గంటల ని’ ల శ్
ది:7-5-2018 సోమవారము ఉదయం ఉదయం 7-15 గంటల ని’ ల శ్రీ శ్రీ శ్రీ శృంగేరి జగద్గురు భారతతీర్ధ మహాస్వామి వారి ఆశీస్సులతో శ్రీ మల్లేశ్వర స్వామి వారి దేవాలయ విమాన గోపుర జీర్దోద్దరణ నిమి
త్తం మరియు ఆలయ ముఖ మండపము విస్తరణ నిమిత్తం భూమిపూజ, శిలా ఫలక స్ధాపన చేయబడినది. . సదరు పనులు (వర్క్సు) స్టేట్మెంట్ వివరములు ఇందు జతపర్చడమైనది. ముఖ్య అతిధులు గా మంత్రివర్యులు దేవినేని ఉమామహేశ్వర రావు గారు విచ్చేసినారు. కార్యక్రమునకు ఆలయ కార్యనిర్వహణధికారి డాక్టర్ యమ్.పద్మగారి దంపతులు మరియు ఆలయ చైర్మన్ శ్రీ యలమంచిలి గౌరంగబాబు గారు చేతులు మీదుగా ప్రత్యేక పూజ నిర్వహించటమైనది. కార్యక్రమమునకు ధర్మకర్తల మండలి సభ్యులు శ్రీ వెలగపూడిశంకరబాబు, శ్రీ బడేటిధర్మారావు, శ్రీమతి కోడెల.సూర్యలతాకుమారి, శ్రీ గూడపాటి పద్మశేఖర్, శ్రీ ఇ.పెంచలయ్య, శ్రీ ఇ.సాంబశివరావు, శ్రీమతి సి.హెచ్.సాంబసుశీలదేవి, శ్రీ పామర్తివిజయ్ శేఖర్, శ్రీమతి వి.పల్లి పాప, శ్రీ సి.హెచ్.లక్ష్మి నరసింహారావు, శ్రీ బీరక పూర్ణ మల్లి రామ ప్రసాదు, శ్రీ వాసిరెడ్డి రామనాధం, శ్రీ పెద్దిరెడ్డి రాజ, శ్రీ యస్.యం.వి.యస్.ప్రకాశరావు(మోహన్), శ్రీ లింగంబొట్ల దుర్గా ప్రసాదు, (Ex-Offcio Trustee), శ్రీ శివప్రసాద్, స్దానచార్య, ప్రధాన అర్చకులు, వేదపండితులు, వేదం విద్యార్ధులు అర్చక సిబ్బంది, ఆలయ అధికార్లు, ఇతర సిబ్బంది వారు పాల్గొన్నారు
|
Certificates Presentation to Veda Smartha school Students
శ్రీ దుర్గా మల్లేశ్వర వేద స్మార్త పాఠశాల పోరంకి వ
శ్రీ దుర్గా మల్లేశ్వర వేద స్మార్త పాఠశాల పోరంకి విజయవాడ 2018 విద్యా సంవత్సరంయందు టి.టి.డి ధర్మగిరి పాఠశాల నుండి ప్రసిద్ధ స్మార్త పండితుల చేత నిశితముగా పరీక్ష చేయగా 6 గురు విద్యార్ధులు ఉత్తీర్ణత పొందునారు. వీరికి డా.యం.పద్మ I A S గారి ( ఈ.ఓ)చేతులమీదుగా పట్టా ప్రదానము జరిగింది మరియు ఈ సంవత్సరము నుండి వేద విద్యార్ధులకు 3లక్షలు స్మార్త విద్యార్ధులకు 1లక్ష రూపాయలు పిక్సిడ్ డిపాజిట్ చేసి విద్య పూర్తయిన పిమ్మట వడ్డీతో సహా ఇచ్చి పంపునట్లు ఎర్పాటు చేసియున్నారు. ఈ రోజు నుండి జూన్ నెల 6 వ తేది వరకు వేద పాఠశాల విద్యార్ధులకు సెలవులు ప్రకటించడమైనది. వేద విద్యాభిమానులు ఈ అవకాశమును ఉపయోగంచుకోగలమనవి.
|
Sri Anil Dhirubhai Ambani visit to temple on 14-05-2018
Sri Anil Dhirubhai Ambani- Indian business magnat
Sri Anil Dhirubhai Ambani- Indian business magnate, the chairman of Reliance Group, visited temple on 14-05-2018.
Temple Chairman Sri Gouranga babu garu and Executive Officer Dr. Padma, IAS garu extended temple honors.
|
A3/27/2018 Dated 12-05-2018
ఆశీర్వచన మండపం ఆలయము లోపలకి మార్చడము గురించి.
ఆశీర్వచన మండపం ఆలయము లోపలకి మార్చడము గురించి.
|
Peshi note 12-05-2018
Peshi note 12-05-2018
|
Peshi Note Date : 03-05-2018
Peshi Note Date : 03-05-2018
Peshi Note Date : 03-05-2018
|
Peshi Note Date : 26-04-2018
Peshi Note Date : 26-04-2018
Peshi Note Date : 26-04-2018
|
Peshi Note Date : 23-04-2018
Peshi Note Date : 23-04-2018
Peshi Note Date : 23-04-2018
|
శత చండీ సహిత మహారుద్రయాగము(ది.3-5-2018 నుండి ది.07-5-2018 వరకు)
శ్రీ మాత్రే నమ : శత చండీ సహిత మహారుద్రయాగము(Pres
శ్రీ మాత్రే నమ : శత చండీ సహిత మహారుద్రయాగము(Press Note)
Description:
ఆహ్వానము : స్వస్తశ్రీ చంద్రమీన శ్రీ విలంబి నామ సంవత్సరములో వైశాఖ బహుళ తదియ గురువారము ది.3-5-2018 నుండి వైశాఖ బహుళ సప్తమి సోమవారము
ది.07-5-2018 వరకు శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్దానము, ఇంద్రకీలాద్రి, విజయవాడ నందు శ్రీ శ్రీ శ్రీ శృంగేరి జగద్గురు భారతతీర్ధ మహాస్వామి వారు ఆదేశానుసారంగా శ్రీ అమ్మవారి సన్నిధానములో దేవాలయ అభివృద్ధి మరియు లోక కళ్యాణార్ధమై శత చండీ సహిత మహారుద్రయాగము నిర్వహించబడును.
ది. 3-5-2018 గురువారము ఉదయము 8-00 గంటల నుండి విఘ్నేశ్వర పూజ (సంకల్పము).
ది. 3-5-2018 గురువారము నుండి ది.6-5-2018 ఆదివారము వరకు ఉదయం 8-00 గంటల నుండి ఉదయం గం.11-30 ని ల వరకు తిరిగి సాయత్రం 3-30 నుండి సాయత్రం 7-00 ని వరకు : ఏకాదశన్యాస పూర్వక చండీ పారాయణలు, మహా న్యాస పూర్వక రుద్ర పారాయణలు, మండప పూజలు జరుగును.
ది:6-5-2018 ఆదివారము ఉదయం ఉదయం 8-00 గంటల నుండి ఉదయం గం.11-30 ని ల వరకు లక్షీగణపతి హవనము, తిరిగి సాయత్రం 3-30 నుండి సాయత్రం 6-00 ని వరకు నవగ్రహ హవణము జరుగును.
ది:7-5-2018 సోమవారము ఉదయం 8-00 గంటల నుండి ఉదయం గం.10-30 ని ల వరకు చండీ హోమము, రుద్ర హోమము, పూర్ణాహుతి ఉదయము గం. 11-30 నిలకు, ఆశ్వీరచనముతో పరి సమాప్తి.
ది:7-5-2018 సోమవారము ఉదయం ఉదయం 7-15 గంటల ని’ ల శ్రీ శ్రీ శ్రీ శృంగేరి జగద్గురు భారతతీర్ధ మహాస్వామి వారి ఆశీస్సులతో శ్రీ మల్లేశ్వర స్వామి వారి దేవాలయ విమాన గోపుర జీర్దోద్దరణ నిమిత్తం మరియు ఆలయ ముఖ మండపము విస్తరణ నిమిత్తం భూమిపూజ, శిలా ఫలక స్ధాపన చేయబడును.
ది:6-5-2018 ఆదివారము మరియు ది:7-5-2018 సోమవారము రెండు రోజులు ముందు శ్రీ శ్రీ శ్రీ శృంగేరి జగద్గురు భారతతీర్ధ మహాస్వామి వారి కరకమలముచే సమర్పించబడిన రజిత శ్రీ చక్రమును శ్రీ అమ్మవారి ఆలయము నందు శ్రీ శ్రీ శ్రీ శృంగేరి జగద్గురు భారతతీర్ధ మహాస్వామి వారిశిష్య గణముచే స్ధాపన
చేయబడును.
సదా శ్రీ అమ్మవారి సేవలో...యం.పద్మ.,IAS., కార్యనిర్వహణాధికారి
|
Pratyeka shantihomam
ఈ రోజు శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్దా
ఈ రోజు శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్దానము, ఇంద్రకీలాద్రి, విజయవాడ నందు శ్రీ విలంబి నామ సంవత్సరములో నవ్యాంధ్రప్రదేశ్ లో రాష్ట్ర శాంతి సౌభాగ్యం నిమిత్తం ప్రస్తుత అవసరమైన ప్రత్యేక హోదా శీఘ్రంగా కార్యరూపముదాల్చే నిమిత్తం ప్రత్యేక శాంతి హోమం ఉదయము 8-00 గంటల ప్రారంభమై ఉ 11-30 వరకు జరుగుగా శ్రీ అమ్మవారి భక్తులు, నగర ప్రజలు విశేషముగా పాల్గోనినారు. స్ధలము కనకదుర్గ నగర్ నందు ప్రత్యేక యాగశాల నందు ఉదయము 8-00 గంటలకు గణపతి పూజ, ప్రన్యాహవచనం, కలశ ప్రతిష్ట, అగ్ని ప్రతిష్ట, శాంతి హోమములు, పూర్ణాహుతి ఉదయము గం.11-30 నిలకు, ఆశ్వీరచనముతో కార్యక్రమము జరిగినది. సదరు కార్యక్రమమునకు గౌరవనీయులు శ్రీ దేవినేని ఉమామహేశ్వరరావు గారు, రాష్ట్ర మంత్రివర్యులు, శ్రీ కేశినేని నాని గారు, విజయవాడ పార్లమెంట్ సభ్యులు, శ్రీ బొండా ఉమా మహేశ్వరరావు, శాసన సభ్యులు, శ్రీ శ్రీధర్ ,మెయర్ గారు హాజరుకాగా శ్రీయుత శ్రీ యలమంచిలి గౌరంగబాబు గారు కార్యనిర్వహణాధికారి శ్రీమతి యం.పద్మగారు, IAS., ధర్మకర్తల మండలి సభ్యులు శ్రీ గూడపాటి పద్మశేఖర్, శ్రీ వెలగపూడిశంకరబాబు, శ్రీ ఇ.పెంచలయ్య, శ్రీ బడేటిధర్మారావు, శ్రీమతి కోడెల.సూర్యలతాకుమారి, శ్రీ ఇ.సాంబశివరావు, శ్రీమతి సి.హెచ్.సాంబసుశీలదేవి, శ్రీ పామర్తివిజయ్ శేఖర్, శ్రీమతి వి.పల్లి పాప, శ్రీ సి.హెచ్.లక్ష్మి నరసింహారావు, శ్రీ బీరక పూర్ణ మల్లి రామ ప్రసాదు, శ్రీ వాసిరెడ్డి రామనాధం, శ్రీ పెద్దిరెడ్డి రాజ, శ్రీ యస్.యం.వి.యస్.ప్రకాశరావు(మోహన్), శ్రీ లింగంబొట్ల దుర్గా ప్రసాదు, (Ex-Offcio Trustee) , శ్రీ శివప్రసాద్, స్దానచార్య, ప్రధాన అర్చకులు, వేదపండితులు, అర్చక సిబ్బంది, ఇతర ఆలయ అధికార్లు ఆలయ సిబ్బంది హాజరైనారు. దేవస్ధాన వైదిక కమీటి వారు పాల్గోనినారు.
|
Peshi Note Date:23-04-2018
Peshi Note Date:23-04-2018
Peshi Note Date:23-04-2018
|
Peshi Note Date:20-04-2018
Peshi Note Date:20-04-2018
Peshi Note Date:20-04-2018
|
Peshi Note Date:20-04-2018
Peshi Note Date:20-04-2018
Peshi Note Date:20-04-2018
|
Article published in Andhra Jyothi
Article published in Andhra Jyothi
Article published in Andhra Jyothi
|
Sale of Silver
Sale of Silver
|
Explanation to the Article published on 11-04-2018 in Andhra Jyoti
Explanation to the Article published on 11-04-201
Explanation to the Article published on 11-04-2018 in Andhra Jyoti
|
Special allotment of Duties to Staff- Office Order No-17, in RC > No-A1/28/2018,Dated 04-04-2018
Special allotment of Duties to Staff- Office Orde
Special allotment of Duties to Staff- Office Order No-17, in RC
> No-A1/28/2018,Dated 04-04-2018
|
Peshi Note.15
Peshi Note.15, Dated 4-4-2018".
Peshi Note.15, Dated 4-4-2018".
|
Press Note-Annadanam.
Press Note-Annadanam.
|
Silver Harathi donation
Silver Harathi donation
|
Peshi Note Date : 24-03-2018
Peshi Note Date : 24-03-2018
Peshi Note Date : 24-03-2018
|
Peshi Note Date : 24-03-2018
Peshi Note Date : 24-03-2018
Peshi Note Date : 24-03-2018
|
Peshi note No.10 Dated 22-03-2018
Peshi note No.10 Dated 22-03-2018
Peshi note No.10 Dated 22-03-2018
|
Rc No A3-27-2018 DT 20-03-2018 duty orders
Rc No A3-27-2018 DT 20-03-2018 duty orders
Rc No A3-27-2018 DT 20-03-2018 duty orders
|
Rc No A3-27-2018 DT 20-03-2018 duty orders
Rc No A3-27-2018 DT 20-03-2018 duty orders
Rc No A3-27-2018 DT 20-03-2018 duty orders
|
Rc No A3-27-2018 DT 20-03-2018 duty orders
Rc No A3-27-2018 DT 20-03-2018 duty orders
Rc No A3-27-2018 DT 20-03-2018 duty orders
|
Sri K.E.Krishna Murthy garu, Deputy Chief Minister and Honble Minister for Revenue, Stamps & Registration వారు ది.19-03-2018
Sri K.E.Krishna Murthy garu, Deputy Chief Minis
Sri K.E.Krishna Murthy garu, Deputy Chief Minister and Honble Minister for Revenue, Stamps & Registration వారు ది.19-03-2018 సోమవారము ఉదయము 10-00 గంటలకు శ్రీ అమ్మవారి దర్శనమునకు విచ్చేసినారు. శ్రీ అమ్మవారి దర్శనము అనంతరము ప్రత్యేక పుష్పార్చన వివరములు అడిగి తెలుసుకొనినారు. మంత్రివర్యులు వెంట ఆలయ కార్యనిర్వహణధికారి డాక్టర్ యమ్.పద్మ ఐఏఎస్ ., శ్రీ అమ్మవారి ఫోటో ఇవ్వగా, ఆలయ చైర్మన్ శ్రీ యలమంచిలి గౌరంగబాబు గారు ఉగాది పంచాగం అందించినారు. ధర్మకర్తల మండలి సభ్యులు శ్రీ వెలగపూడిశంకరబాబు, శ్రీ ఇ.పెంచలయ్య, శ్రీమతి కోడెల.సూర్యలతాకుమారి, శ్రీ బి.పూర్ణ రామ ప్రసాదు, ఆలయ పిఆర్వొ యస్.అచ్యుత రామయ్య పాల్గొన్నారు.
|
18-03-2018 శ్రీ విలంబి నామ సంవత్సర చైత్రమాస ఉగాది కార్యక్రములపై ప్రెస్ నోటు
ఈ రోజు ఉగాది పర్వదినము సందర్బముగా ఉదయము 3 గంటల ను
ఈ రోజు ఉగాది పర్వదినము సందర్బముగా ఉదయము 3 గంటల నుండి సుప్రభాతం, శ్రీ అమ్మవారికి స్నపనాభిషేకము, ప్రభాతఅర్చన జరిగినది. శ్రీ అమ్మవారి అలంకారము మరియు పూజా కార్యక్రమములు అనంతరము భక్తులకు ఉదయము 8-00 గంటలకు దర్శనము ప్రారంభించబడినది. ఈ రోజు 6 గంటల వరకు సుమారు ఒక లక్ష మంది భక్తులు శ్రీ అమ్మవారిని దర్శించికొనినారు.
ఉదయము 9-00 గంటలకు ప్రత్యేక పుష్పార్చన వివరములు మల్లెపూలు, కాగడ
మల్లెపూలు మొదలగు పుష్పాలతో శ్రీ అమ్మవారికి పుష్పార్చనజరిగినది.
ఈపుష్పార్చనలో ఉభయ దాతలు 22 మంది ఉభయ రుసుము 2,500/- పై పూజలో పాల్గోనినారు. ఆలయ కార్యనిర్వహణధికారి డాక్టర్ యమ్.పద్మగారు దంపతులు పుష్పార్చనలో పాల్గొనగా, ఆలయ చైర్మన్ శ్రీ యలమంచిలి గౌరంగబాబు గారు చేతులు మీదుగా ప్రత్యేక పూజ నిర్వహించటమైనది. కార్యక్రమమునకు ధర్మకర్తల మండలి సభ్యులు శ్రీ గూడపాటి పద్మశేఖర్, శ్రీ వెలగపూడిశంకరబాబు, శ్రీ ఇ.పెంచలయ్య, శ్రీ బడేటిధర్మారావు, శ్రీమతి కోడెల.సూర్యలతాకుమారి, శ్రీ ఇ.సాంబశివరావు, శ్రీమతి సి.హెచ్.సాంబసుశీలదేవి, శ్రీ పామర్తివిజయ్ శేఖర్, శ్రీమతి వి.పల్లి పాప, శ్రీ సి.హెచ్.లక్ష్మి నరసింహారావు, శ్రీ బీరక పూర్ణ మల్లి రామ ప్రసాదు, శ్రీ వాసిరెడ్డి రామనాధం, శ్రీ పెద్దిరెడ్డి రాజ, శ్రీ యస్.యం.వి.యస్.ప్రకాశరావు(మోహన్), శ్రీ లింగంబొట్ల దుర్గా ప్రసాదు, (Ex-Offcio Trustee) , శ్రీ శివప్రసాద్, స్దానచార్య, ప్రధాన అర్చకులు, వేదపండితులు, అర్చక సిబ్బంది, ఇతర ఆలయ అధికార్లు, ఇతర సిబ్బంది వారు పాల్గొన్నారు.
శ్రీ తంగిరాల వెంకట కృష్ణ పూర్ణ ప్రసాద్, తిరుమల తిరుపతి ఆస్ధాన సిద్దాంతి గారు కార్యనిర్వహణధికారి డాక్టర్ యమ్.పద్మగారు దంపతులను కలిసి,
వారు రచించిన పంచాగములను బహుకరించి తదుపరి ఉదయము 10-30 నుండి
మధ్యాహ్నం 12-00 వరకు మహామండపము 7వ అంతస్తునందు ప్రతి నిత్యం శాంతి కళ్యాణము జరుగు మండపములో పంచాంగ శ్రవణం వైభవముగా నిర్వహించబడినది జరిగినది. శ్రీ తంగిరాల వెంకట కృష్ణ పూర్ణ ప్రసాద్, తిరుమల తిరుపతి ఆస్ధాన సిద్దాంతి గారిచే పంచాంగ శ్రవణం వైభవముగా నిర్వహించబడినది. తదుపరి ఆలయ కార్యనిర్వహణధికారి డాక్టర్ యమ్.పద్మగారు, ఆలయ చైర్మన్ శ్రీ యలమంచిలి గౌరంగబాబు గారు సిద్దాంతి గారిని సన్మానించ టమైనది. కార్యక్రమమునకు ధర్మకర్తలమండలిసభ్యులు శ్రీ గూడపాటి పద్మశేఖర్, శ్రీ వెలగపూడి శంకరబాబు, శ్రీ ఇ.పెంచలయ్య, శ్రీ బడేటిధర్మారావు, శ్రీమతి కోడెల.సూర్యలతాకుమారి, ఇ.సాంబశివరావు, శ్రీమతి సి.హెచ్.సాంబసుశీలదేవి, పామర్తివిజయ్ శేఖర్, శ్రీమతి వి.పల్లి పాప, శ్రీమతి సి.హెచ్.లక్ష్మి నరసింహారావు, బీరక పూర్ణ మల్లి రామ ప్రసాదు, వాసిరెడ్డి రామనాధం, పెద్దిరెడ్డి రాజ, యస్.యం.వి.యస్.ప్రకాశరావు(మోహన్), లింగంబొట్ల దుర్గా ప్రసాదు, (Ex-Offcio Trustee) , శివప్రసాద్, స్దానచార్య, ప్రధాన అర్చకులు, వేదపండితులు, అర్చక సిబ్బంది, ఇతర ఆలయ అధికార్లు, ఇతర సిబ్బంది వారు పాల్గొన్నారు.
చలివేంద్రముల ఏర్పాటు : ఆలయ చైర్మన్ శ్రీ యలమంచిలి గౌరంగబాబు గారు చేతులు మీదుగా భక్తుల సౌకర్యార్ధం రానున్న వేసవికాలము దృష్టిలొ ఉంచుకొని ప్రత్యేక చలివేంద్రములు ఏర్పాటు చేసి ప్రారంభించటమైనది. కార్యక్రమమునకు ధర్మకర్తల మండలి సభ్యులు శ్రీ గూడపాటి పద్మశేఖర్, శ్రీ వెలగపూడిశంకరబాబు, శ్రీ బడేటిధర్మారావు, శ్రీమతి కోడెల.సూర్యలతాకుమారి, శ్రీమతి సి.హెచ్.సాంబసుశీలదేవి, శ్రీ పామర్తివిజయ్ శేఖర్, బీరక పూర్ణ మల్లి రామ ప్రసాదు, వాసిరెడ్డి రామనాధం, ఇతర సిబ్బంది వారు పాల్గొన్నారు.
సాయంత్రం 5-30 నిలకు వెండి రధోత్సవములొ భక్తులు పాల్గొనగా ప్రచార రథంతో మహామండపము వద్ద నుండి ప్రారంభమై శ్రీనివాసమహల్ మీదుగా వన్ టౌన్ మెయిన్ రోడ్డు, పొలీస్ స్టేషన్, కాళేశ్వర మార్కెట్, వినాయక గుడి, రధం సెంటర్ మీదుగా ఘాట్ రోడ్డు మీదుగా కొండపైకి చేరును.
రేపటి కార్యక్రమములు :
1) ది.19-03-2017 సోమవారము ఉదయము 9-00 గంటలకు ప్రత్యేక పుష్పార్చన
వివరములు చామంతి పూలు, కనకాంబరం పూలు మొదలగు పుష్పాలతో శ్రీ అమ్మవారికి పుష్పార్చన జరుగును. ఈ పుష్పార్చనలో ఉభయ దాతల రుసుము 2,500/-, దంపతులు పాల్గోనవచ్చు.
2) ది.19-03-2017 సోమవారము ఉదయం 9-30’ గం కు భక్తుల సౌకర్యార్ధం
నూతనముగా మినరల్ వాటర్ కూలర్స్ ఒకటి మహామండపము ప్రాంగణమువద్ద, మరొకటి ఘాట్ రోడ్డు మార్గమున ఈ దేవస్ధాన గౌరవ ధర్మకర్తలమండలి సభ్యులు శ్రీ వెలగపూడిశంకరబాబుగారు దంపతులుచే విరాళముగా ఇవ్వబడుచున్న సంధర్బముగా సదరు ప్రారంభోత్సవ కార్యక్రమమునకు గౌరవనీయులు శ్రీబుద్దావెంకన్నగారు, ప్రభుత్వవిఫ్, శ్రీ బోడెప్రసాదుగారు, పెనమలూరు శాసనసభ్యులు, కృష్ణా జిల్లా, శ్రీయుత ధర్మకర్తలమండలి చైర్ మెన్ శ్రీ యలమంచిలి గౌరంగబాబుగారు , శ్రీమతి డాక్టర్ యం.పద్మ గారు, IAS కార్యనిర్వహణాధికారి వారు ముఖ్య అతిధులుగా విచ్చేయుదురు.
|
kesha kandana special duty points
kesha kandana special duty points
kesha kandana special duty points
|
Meeting for Ugadi and SriRamaNavami arragements with Archakas
పోటో నోటు
ఇంద్రకీలాద్రి : శ్రీ దుర్గా మల్లేశ్వర
పోటో నోటు
ఇంద్రకీలాద్రి : శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్దానము, విజయవాడ కార్యనిర్వహణధికారి డాక్టర్ యమ్.పద్మ, I.A.S., వారు అర్చక సమీక్ష సమావేశము నిర్వహించి వారితో ముఖా ముఖి పరిచయ కార్యక్రమము, భక్తులు మెరుగైన సౌకర్యాలు కల్పన, అర్చక విధుల పట్ల పూర్తి భాద్యతతో మెలగవలెనని, వారికి ఏమైనా సమస్యలు వుంటే కార్యనిర్వహణధికారి దృష్టికి తీసుకొని రావలెనని, భక్తులకు అందరూ కలిసికట్టుగా ఉన్నత సేవలు అందించాలని కోరుతూ, రానూన్న ఉగాది, శ్రీరామనవమి మరియు ఇతర ఉత్సవములు, ముఖ్య పర్వదినముల పై సమీక్ష సమావేశము నిర్వహించటమైనది.
|
Pressnote on 12-03-2018
Pressnote on 12-03-2018
|
EXPLANATION FOR ARTICLE PUBLISHED IN SAKSHI ON 07-03-2018.
EXPLANATION FOR ARTICLE PUBLISHED IN SAKSHI ON 07
EXPLANATION FOR ARTICLE PUBLISHED IN SAKSHI ON 07-03-2018.
|
EXPLANATION FOR ARTICLE PUBLISHED IN EENADU ON 07-03-2018.
EXPLANATION FOR ARTICLE PUBLISHED IN EENADU ON 07
EXPLANATION FOR ARTICLE PUBLISHED IN EENADU ON 07-03-2018.
|
EXPLANATION FOR ARTICLE PUBLISHED IN ANDHRA JYOTHI ON 05-03-2018.
EXPLANATION FOR ARTICLE PUBLISHED IN ANDHRA JYOTH
EXPLANATION FOR ARTICLE PUBLISHED IN ANDHRA JYOTHI ON 05-03-2018.
|
Senior IPS Officer visit on 04-03-2018
Sri B Srinivasulu, Ex-CP Vijayawada city, IPS Se
Sri B Srinivasulu, Ex-CP Vijayawada city, IPS Senior officer in the post of IG in ISB Central -S.Achutha Ramaiah, Incharge E.O & Bala ram krishna, Media Laison Officer present
|
State Election Commissioner visit to Durga Temple
Nimmagadda Ramesh Kumar, State Election Commissio
Nimmagadda Ramesh Kumar, State Election Commissioner of Andhra Pradesh Visited Durga temple VJA on 02-03-2018 in the evening of Friday 6-30 PM
|
Count of Pilgrims received Annadanam for February-2018
Count of Pilgrims received Annadanam for February
Count of Pilgrims received Annadanam for February-2018
|
Peshi Note Dt:21-02-2018
Peshi Note Dt:21-02-2018
|
Peshi Note
Peshi Note
|
Peshi Note Dt:19-02-2018
Peshi Note Dt:19-02-2018
|
Peshi Note Dt:15-02-2018
Peshi Note Dt:15-02-2018
|
Allotment of Duties to AEO's
Allotment of Duties to AEO's
Allotment of Duties to AEO's
|
Allotment of Duties to AEO's
Allotment of Duties to AEO's
Allotment of Duties to AEO's
|
Explanation for Article published in EENADU on 12-02-2018
Explanation for Article published in EENADU on 12
Explanation for Article published in EENADU on 12-02-2018
|
Explanation for Article published in ANDHRA PRABHA on 12-02-2018
శీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం, ఇంద్ర
శీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం, ఇంద్రకీలాద్రి, విజయవాడ
ప్రెస్ నోట్
కార్యనిర్వహణాధికారి వారు, గౌరవ ధర్మకర్తల చైర్మన్ మరియు సభ్యులు వారు దేవస్థానము నందు చీరల విభాగము పరిశీలించి చీరాల విభాగము నందు కొన్ని ఈ క్రింది నిర్ణయములు తీసుకొనడమైనది.
1) భక్తులు శ్రీ అమ్మవారికి సమర్పించే చీరలు కౌంటరు నందు సమర్పించునపుడు చీరతో పాటు బిల్లు సమర్పించవలెను బిల్లు ప్రకారము రశీదు వ్రాయబడును.
2) శ్రీ అమ్మవారికి సమర్పించిన తదుపరి చీరల ప్రసాద విక్రయశాలలో రశీదు పై ఉన్న రేటుకు మాత్రమే భక్తులకు విక్రయించబడును.
3) శ్రీ కార్యనిర్వహణాధికారి వారు, ధర్మకర్తల మండలి వారు దేవస్థానము నందు చీరల విభాగము పరిశీలించి తొలివిడతగా పట్టు చీరల రేట్లను భక్తులు సమర్పించిన బిల్లు ప్రకారము మాత్రమే లోటు పాట్లు సరిదిద్ది భక్తులకు అందుబాటులో ఉంచడమైనది.
4) భక్తులు అమ్మవారికి చీర సమర్పించడానికి కొండపైన, కొండ దిగువన షాపుల యందు ఎర్రముక్కలు కొని మోసపోవుచున్నారు. కావున దేవస్దానము నందు పవిత్ర సారె కౌంటర్ నందు చీర కొనుగోలు చేసినచో నాణ్యతమైన చీర లభించునని మీ ద్వారా తెలియజేయగలరని మనవి.
పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్
|
Articles published on 12-02-2018.
Articles published on 12-02-2018.
Articles published on 12-02-2018.
|
Chandragrahanam on 31-01-2018
శ్రీ హేవలంబి నామ సంవత్సర మాఘ పూర్ణిమ రోజున అనగా త
శ్రీ హేవలంబి నామ సంవత్సర మాఘ పూర్ణిమ రోజున అనగా తేది: 31-01-2018న
చంద్ర గ్రహణము గం.5-18 ని.ల నుండి రాత్రి గం.8-30ని.ల వరకు సంభవించు
చున్నది. కావున, ఆగమ శాస్త్రం ప్రకారం ఆ రోజున దేవాలయములో ఉదయం
గం.10.00లకు మహా నివేదన జరిపి, అనంతరము దేవాలయ కవాట బంధనము చేయబడును.
తిరిగి గ్రహణానంతరము ఆలయ శుద్ధి, ప్రధానాలయ, ఉపాలయ మూర్తులకు స్నపనాది
కార్యక్రమములు నిర్వహించి తేది:01-02-2018న ఉదయం గ౦.8-30 ని.లకు భక్తులకు
శ్రీఅమ్మవారి సర్వదర్శనం ప్రారంభించబడును.
|
Nataraja swami kalyanam (Aardrostavam)
శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానము, ఇంద
శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానము, ఇంద్రకీలాద్రి- ధనుర్మాసము లో వచ్చు ‘ఆర్ద్ర’ నక్షత్రము సాక్ష్యాత్ శ్రీ పరమశివుని జన్మదినము కావున దేవాలయములో ది:31-12-2017 నుండి ది:02-012018 వరకు ‘ఆర్ద్రోత్సవము’ కార్యక్రమములు నిర్వహించబడినవి. అందులో భాగంగా
ది.01-01-2018 న రా.7.00 లకు శ్రీ నటరాజస్వామి,శివకామసుందరీ దేవి అమ్మవారి కళ్యాణము (ఆర్ద్రోత్సవము) జరిగినది. ఈ రోజున స్వామివారికి అభిషేకం, కళ్యాణము చేయించుట వలన భక్తులకు ఆయురారోగ్య ఐశ్వర్యములు కలుగునని శాస్త్రము చెప్పుచున్నది. ఈ కార్యక్రమమునకు కృష్ణా జిల్లా కలెక్టర్ లక్ష్మీకాంతం గారు మరియు భక్తులు హాజరు అయ్యారు.
|
Aardhroosthavam - 01-Jan-2018 at 7PM
శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానము, ఇంద
శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానము, ఇంద్రకీలాద్రి- ధనుర్మాసము లో వచ్చు ‘ఆర్ద్ర’ నక్షత్రము సాక్ష్యాత్ శ్రీ పరమశివుని జన్మదినము కావున దేవాలయములో ది:31-12-2017 నుండి ది:02-012018 వరకు ‘ఆర్ద్రోత్సవము’ కార్యక్రమములు నిర్వహించబడును. అందులో భాగంగా
ది.01-01-2018 న రా.7.00 లకు శ్రీ నటరాజస్వామి,శివకామసుందరీ దేవి అమ్మవారి కళ్యాణము (ఆర్ద్రోత్సవము) జరుపబడును. ఈ రోజున స్వామివారికి అభిషేకం, కళ్యాణము చేయించుట వలన భక్తులకు ఆయురారోగ్య ఐశ్వర్యములు కలుగునని శాస్త్రము చెప్పుచున్నది. కావున భక్తులు ది.01-01-2018 న రా.7.00 లకు శ్రీ నటరాజస్వామి శివకామసుందరీదేవి అమ్మవార్ల కళ్యాణములో పాల్గొని స్వామి వారి కృపకు పాత్రులు కాగలరని కోరుచున్నాము.
|
భవానీ దీక్షా విరమణము-2017
తెలంగాణా, రాయలసీమ ప్రాంతాల భవానీలు ఇంద్రకీలాద్రిక
తెలంగాణా, రాయలసీమ ప్రాంతాల భవానీలు ఇంద్రకీలాద్రికి రావలసిన రోజులు : డిశంబరు-10,11 తేదిలు (ఆది- సోమవారములు).ఉత్తరాంద్ర , ఉభయగోదావరి, గుంటూరు ప్రాంతాల భవానీలు ఇంద్రకీలాద్రికి రావలసిన రోజులు: డిశంబరు-12,13 తేదిలు (మంగళ- బుధ వారములు).కృష్ణా జిల్లా ప్రాంతాల భవానీలు ఇంద్రకీలాద్రికి రావలసిన రోజులు ::
డిశంబరు-14 ( గురు వారము)
|
కోటి దీపోత్సవము
కార్తీక మాసం లో పౌర్ణమి సందర్బముగా తేది: 3-11-20
కార్తీక మాసం లో పౌర్ణమి సందర్బముగా తేది: 3-11-2017 న సాయంత్రము 5-00 గం.లకు ేవస్థానము నందు కోటి దీపోత్సవము కార్యక్రమము అత్యంత వైభవముగా నిర్వహింపబడును.అర్జున వీధి ప్రారంభం నుండి శివాలయం మెట్ల వరకు, శ్రీ అమ్మవారి పాత మెట్ల మార్గము, కొండపైన మహాగణపతి ప్రదేశము నందు , గోసాల ప్రదేశము , చిన్నరాజగోపురము, ఆలయ ప్రాంగణం, బాలాలయం ప్రదేశము, నటరాజస్వామి ఆలయం నందు మరియు 7 వ అంతస్తు రాజగోపురము ముందు ప్రదేశము నందు ఏర్పాటు చేయబడును.
|
Mahalakshmi yaagam
Mahalakshmi yaagam is performed in Devasthanam ne
Mahalakshmi yaagam is performed in Devasthanam near Natarajaswami temple
|
21న శ్రీకనకదుర్గమ్మ వార్కి గాజుల అలంకారం
అక్టోబరు 21న ఇంద్రకీలాద్రిపై శ్రీదుర్గామల్లేశ్వర
అక్టోబరు 21న ఇంద్రకీలాద్రిపై శ్రీదుర్గామల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం లో శ్రీకనకదుర్గమ్మ వారు పెద్ద ముత్తయిదువగా గాజుల అలంకారంలో దర్శనమివ్వనున్నారని ఆలయ కార్యనిర్వహణాధికారి ఎ. సూర్యకుమారి తెలిపారు.
అంతరాలయంలో అమ్మవారుతో పాటు మహామండపం 6వ అంతస్తులో కూడా గాజుల అలంకారం లో దుర్గమ్మ భక్తులను అనుగ్రహిస్తారని కార్యనిర్వహణాధికారి తెలిపారు.
|
VARA LAKSHMI VRATHAM
Free for Ration or White Card holders. Puja will
Free for Ration or White Card holders. Puja will be performed on every Friday starting from 28-07-2017 to 18-08-2017 in the 6th Floor Mahamandapam inside the Devasthanam.
Devasthanam will provide Kumkuma Bharini, Mettelu, Pasupukommu, Ashtalakshmi Yanthram (Dollar), Sri Ammavari Lamination Photo, Ragi Chembu (Kalasham), Bangles, Blouse piece, 2 small Laddus, 2 Pulihora Packets, 2 Poornalu (Prasadam) and Puja equipment to the participants.
Only one person is allowed per ticket and each ticket costs 1500/- for Varalakshmi Vratham. The Seva will be performed for free for the Ration or White card Holders.
All pilgrims who are participating in the puja should wear traditional dress only and devotees should sit in the places they are designated by the Devasthanam
Timing - 06:00 AM to 08:30 AM
Varlakshmi Vratham Held on :
Friday - 28–7–2017
Friday - 04–8–2017
Friday - 11–8–2017
Friday - 18–8–2017
|
Sri T.SubbiRami Reddy Garu
Visited the temple on 16-8-2016 at 1 PM.
Visited the temple on 16-8-2016 at 1 PM.
|
SRI AMMA VARI VASTHRAM
Start Date: 30th May 2017 (Jestasuddha Panchami –
Start Date: 30th May 2017 (Jestasuddha Panchami – Tuesday, * Nakshatram - Pushyami)
Time: 3:00 AM (Reporting time 2:50 am, before Kadgamalarchana)
Seva Rusum: RS. 25,000/- Per couple
Dravyams: All the below said poojadravyams will be arranged by the SDMS Devasthanam (Pattu saree -1, Ravika-1, Pancha-1, Pasupu 500gms, Kumkuma 500gms, Bangles dozen Vadibiyyam 250gms, Coconut -1, Cow ghee 500gms, Ghandam 50gms, Honey 50gms)
Prasadams: Sri Ammavarinirmalyapupattu saree (Saree dressed to Ammavarlu), Pancha, Ammavari Photo/dollar, kesari/daddhojanam/jilebi and srichakraladdu.
Vidhi Vidhanam: The couple will be taken around Ammavari Temple with pattuvastram, Ammavaritholi Darshanam with harathi, gotranamarchana, vastrasamarpana, asirvachanam and prasada vitharanam.
Importance: Grace and bliss of tholi darshanam, presenting pattu saree and other saare dravyams will give wealth, health and attaining one’s goals.
|
KRISHNA PUSHKARAMS
Krishna Pushkarams
|
SRI E.S.L.NARASIMHAN, HON’BLE GOVERNOR
Visited the temple on 17-8-2016 at 11 AM.
Visited the temple on 17-8-2016 at 11 AM.
|
SRI N.V.RAMAN, HON’BLE SUPREME COURT JUDGE
Visited the temple on 17-8-2016.
Visited the temple on 17-8-2016.
|
SRI SUBRAMANYAN, HON’BLE HIGH COURT JUDGE
Visited the temple on 15-8-2016 at 9.30 PM.
Visited the temple on 15-8-2016 at 9.30 PM.
|
EXECUTIVE OFFICER
Sri Tiruamala Tirupathi Devasthanams, Tirumala vi
Sri Tiruamala Tirupathi Devasthanams, Tirumala visited temple on 7-8-2016 at 8AM.
|
VANAM – MANAM
Programme conducted by this Devasthanam Staff on
Programme conducted by this Devasthanam Staff on 29-7-2016.
|
SRI SRI SRI JAYENDRA SARASWATHI SWAMY
SRI SRI SRI JAYENDRA SARASWATHI SWAMY
varu visite
SRI SRI SRI JAYENDRA SARASWATHI SWAMY
varu visited the temple on 18-7-2016.
|